Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
Chinnajeeyar Swamy : ప్రేమను పంచండి సేవ చేయండి
టెక్నాలజీ విస్తరించినా, తరాలు మారినా భక్తి అన్నది మారదని స్పష్టం చేశారు జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి. హైదరాబాద్ ముచ్చింతల్ లో శ్రీరామనగరం ఆశ్రమం భక్తులతో నిండి పోయింది.
తెలుగు…
Read more...
Read more...
Statue Of Equality : ఆధ్యాత్మిక వైభవం ఆనంద సాగరం
హైదరాబాద్ లోని ముచ్చింతల్ లో ప్రారంభమైన సమతామూర్తి సమారోహ సహస్రాబ్ది ఉత్సవాలు ఇవాళ్టితో ముగిశాయి. దేశం నలు మూలల నుంచి తండోప తండాలుగా తరలి వచ్చారు శ్రీరామనగరంకు.
ఈనెల 2న ప్రారంమైన ఈ ఉత్సవాలు 13 రోజుల పాటు కొనసాగాయి.…
Read more...
Read more...
Anurag Thakur : స్వామి దర్శనం జన్మ ధన్యం
సమతా మూర్తి శ్రీ భగవద్ రామానుజాచార్యులను దర్శించు కోవడంతో తన జన్మ ధన్యమైందని అన్నారు కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్. హైదరాబాద్ ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆశ్రమాన్ని దర్శించుకున్నారు.
యాగశాలలో పూజలు…
Read more...
Read more...
Ram Nath Kovind : ఆధ్యాత్మిక కేంద్రంగా సమతామూర్తి
రాబోయే రోజుల్లో సమతా కేంద్రం దేశంలో ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లనుందని జోస్యం చెప్పారు భారత దేశ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్.
దేశ ప్రజల్లో చైతన్యం నింపేందుకు తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని కొనియాడారు.…
Read more...
Read more...
Statue Of Equality : శ్రీరామనగరం లోక హితం సమతా కేంద్రం
హైదరాబాద్ లోని ముచ్చింతల్ వైపు దేశం చూస్తోంది. యావత్ భారతం నలుమూలల నుంచి తండోప తండాలుగా తరలి వస్తున్నారు సమతామూర్తిని దర్శించుకునేందుకు.
రామానుజుడి చూపిన మార్గాన్ని, ఆయన కోరిన అంతా సమానులేనన్న భావనను భావి తరాలకు…
Read more...
Read more...
Statue Of Equality : సమతా కేంద్రం భగవన్నామ స్మరణం
ముచ్చింతల్ లోని శ్రీరామనగరం ఆధ్యాత్మిక సౌరభంతో వెలుగుతోంది. ఎటు చూసినా భక్తుల సందడి నెలకొంది. జై శ్రీరామన్నారాయణ మంత్రం జపిస్తూ యాగశాలలో పాల్గొంటున్నారు.
రూ. 1000 కోట్ల ఖర్చుతో 216 అడుగులతో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్…
Read more...
Read more...
Statue Of Equality : రామానుజుడి చెంతకు రాష్ట్రపతి
హైదరాబాద్ లోని ముచ్చింతల్ జై శ్రీమన్నారాయణ నినాదాలతో మారుమ్రోగుతోంది. శ్రీరామనగరం భక్తులతో అలరారుతోంది. సమతా కేంద్రంలోని సమతామూర్తిని దర్శించుకునేందుకు భక్త బాంధవులు పోటీ పడుతున్నారు.
ప్రముఖల రాక పోకలతో ఆ…
Read more...
Read more...
Chiranjeevi : జూపల్లి పట్టు వదలని విక్రమార్కుడు
మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ పారిశ్రామికవేత్త జూపల్లి రామేశ్వర్ రావును ఆకాశానికి ఎత్తేశారు. ఇవాళ హైదరాబాద్ ముచ్చింతల్ లోని శ్రీరామనగరంకు చేరుకున్నారు. అనంతరం సమతాకేంద్రంలోని సమతామూర్తిని దర్శించుకున్నారు.
చిరంజీవితో పాటు ఉప…
Read more...
Read more...
Statue Of Equality : సమతామూర్తి మహా అద్భుతం
ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన శ్రీ భగవద్ రామానాజాచార్యుల సమతామూర్తి అద్భుతాలలో ఇది కూడా ఒకటి అని కొనియాడారు భారత దేశ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.
ఇవాళ దర్శించు కోవడంతో తన జన్మ ధన్యమైందన్నారు. లోకంలో ఎనిమిదో…
Read more...
Read more...
Statue Of Equality : జన సందోహం రామానుజుడి ఉత్సవం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీరామనగరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు.
దేశం నలుమూలల నుంచి సమతా కేంద్రంలో 216 అడుగులతో ఏర్పాటు చేసిన శ్రీ…
Read more...
Read more...