Browsing Category

Devotional

Devotional

Anil Kumar Singhal : టోకెన్లు ఉంటేనే స్వామి ద‌ర్శ‌నం

రానున్న‌ది వైకుంఠ ఏకాద‌శి. ఈ ప‌ర్వ‌దినం రోజున ఆల‌యాల‌కు భ‌క్తులు పోటెత్త‌డం ఖాయం. దీంతో ముందుగానే అప్ర‌మ‌త్త‌మైంది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. ఇప్ప‌టికే క‌రోనా దెబ్బ‌కు కేంద్రం మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. దీంతో కోవిడ్ స‌ర్టిఫికెట్…
Read more...

TTD Darshan : ద‌ర్శ‌న విధానంలో మార్పు లేదు – టీటీడీ

కోవిడ్ స‌ర్టిఫికెట్ ఉంటేనే తిరుమ‌ల‌లో స్వామి ద‌ర్శ‌నం ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం చైర్మ‌న్ ఎస్వీ సుబ్బారెడ్డి. అయితే తిరుమ‌ల భ‌క్తుల దర్శ‌న విధానంలో మార్పు లేద‌ని పేర్కొన్నారు. టీటీడీ ట్ర‌స్టు బోర్డు స‌మావేశంలో…
Read more...

Draupadi Murmu Srisailam : మ‌ల్ల‌న్న సేవ‌లో ముర్ము

ఏపీలోని ప్ర‌ముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లిన శ్రీ‌శైలం ఆల‌యాన్ని సంద‌ర్శించారు రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము. ఆమెకు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో మ‌ల్లికార్జున స్వామి, భ్ర‌మ‌రాంభికా…
Read more...

Jaya Kishori : కంటెంట్ ఉన్నోళ్ల‌కు గుర్తింపు ఉంటుంది

ఈ దేశంలో ప్ర‌తిభావంతుల‌కు కొదువ లేదు. లెక్క‌లేనంత మంది ర‌చ‌యిత‌లు, క‌వులు, క‌ళాకారులు, ఆధ్యాత్మిక‌వేత్త‌లు, మోటివేష‌న‌ల్ స్పీకర్స్ , శిక్ష‌కులు త‌మ‌దైన శైలిలో భార‌త్ ను ఆవిష్క‌రిస్తున్నారు. వారిలో మోస్ట్ పాపుల‌ర్ స్పీక‌ర్ గా పేరొందారు జ‌య…
Read more...

Basavanna : ఎందరికో ఆద‌ర్శం ఈ ‘బ‌స‌వ‌న్న‌’

భార‌త దేశంలో మైనింగ్ వ్యాపారంలో కింగ్ పిన్ గా పేరొందారు క‌ర్ణాట‌క‌కు చెందిన గాలి జ‌నార్ద‌న్ రెడ్డి. ఇవాళ ఆయ‌న కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. 20 ఏళ్ల పాటు భార‌తీయ జ‌న‌తా పార్టీతో కొన‌సాగిస్తూ వ‌చ్చిన రాజ‌కీయ బంధానికి గుడ్ బై చెప్పారు.…
Read more...

President Murmu : మ‌ల్ల‌న్న ద‌ర్శ‌నం కోసం రానున్న ముర్ము

భార‌త దేశ రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైన తర్వాత ద్రౌప‌ది ముర్ము తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ప‌ర్య‌టించ‌నున్నారు. ఆమె డిసెంబ‌ర్ 26న హైద‌రాబాద్ కు రానున్నారు. మొద‌టిసారిగా ఏపీలో ప‌ర్య‌టించారు. అనంతరం తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. తాజాగా తెలంగాణ‌లో…
Read more...

TTD Alert : స‌ర్టిఫికెట్ ఉంటేనే స్వామి దర్శ‌నం

క‌రోనా భూతం మ‌రోసారి ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. ఈ త‌రుణంలో కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. మార్గ‌ద‌ర్శ‌కాలు కూడా జారీ చేసింది. ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ హెచ్చ‌రించారు. ప్ర‌తి తొక్క‌రు ముసుగు ధ‌రించాల‌ని, భౌతిక దూరం…
Read more...

Tirumala Rush : పోటెత్తిన భ‌క్తులు ద‌ర్శ‌నానికి తిప్ప‌లు

తిరుమ‌ల భ‌క్తుల‌తో పోటెత్తుతోంది. ఆ దేవ దేవుడు, క‌లియుగ దైవం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించు కునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు క‌రోనా త‌ర్వాత రూల్స్ స‌డ‌లించ‌డంతో ఆశించిన దాని కంటే ఎక్కువ మంది భ‌క్తులు క్యూ క‌ట్టారు తిరుమ‌ల‌కు.…
Read more...

TTD : భ‌క్తుల‌కు షాక్ సుప్ర‌భాత సేవ ర‌ద్దు

తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏకంగా నెల రోజుల పాటు భ‌క్తుల‌కు అందుబాటులో ఉన్న సుప్ర‌భాత సేవను ర‌ద్దు చేసిన‌ట్లు వెల్లడించింది. శుక్ర‌వారం సాయంత్రం నుంచి ధ‌నుర్మాసం ప్రారంభం కానుంది. దీని కార‌ణంగా శ‌నివారం అర్ధ‌రాత్రి…
Read more...

Modi PM : స్వామి మ‌హ‌రాజ్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

స్వామి మ‌హ‌రాజ్ బోధించిన మాన‌వీయ విలువ‌లు ఆచ‌ర‌ణీయ‌మ‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. గుజ‌రాత్ లోని అహ్మ‌దాబాద్ లో స్వామి మ‌హ‌రాజ్ శ‌తాబ్ది మహోత్స‌వ్ కార్య‌క్ర‌మాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా స్వామి మ‌హ‌రాజ్…
Read more...