Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
Robotic Rath Yatra : ‘రోబోటిక్’ రథయాత్ర హల్ చల్
రోజులు మారుతున్నాయి. తరాలు మారుతున్నాయి. అభిరుచులు, అభిప్రాయాలలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారత దేశంలో అతి పెద్ద పండుగగా ప్రతి ఏటా జూన్ 30 నుంచి జూలై 1వ తేదీ వరకు ఘనంగా, అంగరంగ వైభవోపేతంగా నిర్వహిస్తారు పూరీలోని జగన్నాథ…
Read more...
Read more...
Jagannath Rath Yatra : ఘనం జగన్నాథ రథయాత్ర ఉత్సవం
ప్రతి ఏటా దేశంలోని పూరీలో జరిగే జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. వేలాది మంది భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చారు. ఇసుక వేస్తే రాలనంత జనం బారులు తీరారు.
ఆషాఢ శుక్ల ద్వితీయ తిథి జూన్ 30 గురువారం ఉదయం 10.49…
Read more...
Read more...
TSRTC TTD : శ్రీవారి భక్తులకు టీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్
తిరుమల శ్రీవారిని దర్శించు కోవాలని అనుకునే భక్తులకు ఖుష్ కబర్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ. ఈ మేరకు సంచలన నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి ప్రతి రోజూ దర్శనం చేసుకునే సదుపాయం కూడా కల్పించనున్నట్లు ఆర్టీసీ…
Read more...
Read more...
TTD : తిరుమలకు పెరుగుతున్న ఆదాయం
ప్రపంచంలోనే అత్యధిక భక్తుల్ని కలిగి ఉన్న ఆలయంగా ప్రసిద్ది చెందింది తిరుమల. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలు కొలువు తీరిన ఈ పుణ్య క్షేత్రానికి రోజు రోజుకు దర్శించుకునే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది.
గతంలో కరోనా…
Read more...
Read more...
Eknath Shinde : విజయం సాధించాలని షిండే పూజలు
గత కొన్ని రోజులుగా కొనసాగుతూ ఉన్న మరాఠా రాజకీయ సంక్షోభానికి రేపటితో తెర పడనుంది. ఈ మేరకు ఇప్పటికే తిరుగుబాటు ప్రకటించిన మంత్రి ఏక్ నాథ్ షిండే సారథ్యంలోని ఎమ్మెల్యేలు అస్సాం లోని గౌహతి రాడిసన్ బ్లూ హోటల్ లో మకాం వేశారు.…
Read more...
Read more...
Man Beaten Kissing : సరయు నదిలో సరసం భక్తుల ఆగ్రహం
ప్రపంచం ఇప్పుడు చిన్నదై పోయింది. టెక్నాలజీ పెరిగింది. ఎప్పుడు ఎవరు కెమెరా క్లిక్ మనిపిస్తారో చెప్పలేం. ఎక్కడ ఏ స్పై కెమెరా ఉందో ఎవరూ చెప్పలేని పరిస్థితి ఉంది.
నాలుగు గోడల మధ్య ఉండాల్సినవన్నీ ఇప్పుడు బహిరంగంగా వచ్చేశాయి.…
Read more...
Read more...
Sadhguru : మట్టిని కాపాడుకోక పోతే ప్రమాదం – సద్గురు
మనమంతా అభివృద్ధి, టెక్నాలజీ పేరుతో నిత్యం జపం చేస్తున్నాం. కానీ ఈ ప్రపంచ మనుగడకు ఆధారమైన మట్టిని రక్షించు కోవాలన్న దానిని విస్మరిస్తున్నాం.
ఇప్పటికే విలువైన ఈ భూమి కొలిమి లాగా మారుతోంది. అయినా పట్టించు కోవడం మానేశామని…
Read more...
Read more...
PM Modi : సంత్ తుకారాం బోధనలు అనుసరణీయం
కుల వివక్ష మహా పాపం అన్నారు ఆనాడు సంత్ తుకారాం మహరాజ్. అన్ని మతాలు, కులాలు, వర్గాలు ఒక్కటే. ప్రతి ఒక్కరిలోనూ దైవం ఉంటుందని నమ్మి ఆచరించిన మహానుభావుడు అని కొనియాడారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.
ఇవాళ ఆజాదీ కా అమృత్…
Read more...
Read more...
TTD Devotees : తిరుమలలో భక్తుల కిటకిట
వేసవి సెలవులు ముగుస్తుండడంతో శ్రీవారి, అమ్మ వార్లను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. ఎక్కడ చూసినా తిరుమల భక్తులతో నిండి పోయింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సకల సౌకర్యాలను కల్పించేందుకు ప్రయత్నాలు…
Read more...
Read more...
TTD Chairman : అమెరికాలో శ్రీవారి కళ్యాణోత్సవాలు
తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ అమ్మ వార్లకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు ప్రపంచ వ్యాప్తంగా.
ప్రతి చోటా ఆయనను కొలిచే భక్తులు కనిపిస్తారు. ఎక్కడికి వెళ్లినా ఏ దేశం వెళ్లినా అక్కడ కొలవడం,…
Read more...
Read more...