Breaking
- ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించిన బిల్ గేట్స్
- బహుళ సౌకర్య కేంద్రాలుగా సహకార సంఘాలు
- సత్తా చాటిన భారత్ తేలి పోయిన పాకిస్తాన్
- దాయాదుల పోరులో ‘దాదా’ ఎవరో ..?
- ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ స్ట్రీమింగ్ పై ఉత్కంఠ
- జనసేన పార్టీ సభ్యత్వానికి పవన్ రూ. 2 కోట్లు విరాళం
- భక్త జన సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్సవం
- వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చేలా రాష్ట్ర బడ్జెట్
- రాష్ట్ర ప్రగతికి ఊతమిచ్చేలా ఆర్థిక బడ్జెట్
- ఏపీ రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ షర్మిల
Browsing Category
Andhra Pradesh
Andhra Pradesh NEWS
ఏపీ రాష్ట్ర బడ్జెట్ కొత్త సీసాలో పాత సారా : వైఎస్ షర్మిల
ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ సర్కార్ తాజాగా ప్రవేశ పెట్టిన 2026-27 రాష్ట్ర బడ్జెట్ పై స్పందించారు. కొత్త సీసాలో పాత సారా సామెతను తలపించిందని అన్నారు. అంతా ఊహా జనితంగా, అభూత కల్పనలతో…
Read more...
Read more...
ఏపీ బడ్జెట్ లో బీసీల అభ్యున్నతికి ప్రయారిటీ
బీసీల అభ్యున్నతి పట్ల కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ది మరోసారి రుజువైందని, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వెనుకబడిన వర్గాల సంక్షేమానికి చరిత్రలో కనీవినీ ఎరుగని కేటాయింపులు చేశారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్…
Read more...
Read more...
ఏపీని టూరిజం బ్రాండ్ గా తీర్చిదిద్దుతాం
ఏపీ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన చేశారు. శాసనసభ బడ్జెట్ సెషన్ అనంతరం మీడియాతో మాట్లాడారు మంత్రి మనోహర్ తో కలిసి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశంలో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్…
Read more...
Read more...
రూ. 37.12 కోట్ల విలువైన భూములను కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. ప్రభుత్వ స్థలాలను కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రాణవాయువును అందించే పార్కుల కబ్జాలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగి వాటిని రక్షిస్తోంది. ఇలా ఒకే…
Read more...
Read more...
గ్రూప్ -1 నియామకాల అవకతవకలపై సిట్ ఏర్పాటు
ఏపీ కూటమి ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. శనివారం ఈ మేరకు గత జగన్ మోహన్ రెడ్డి హయాంలో 2018వ సంవత్సరంలో నిర్వహించిన గ్రూప్ -1 నియామకాలలో చోటు చేసుకున్న అవకతవకలపై విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు…
Read more...
Read more...
ఏపీ బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి రూ. 53,752.12 కోట్లు
ఏపీ రాష్ట్ర సర్కార్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ 2026-27 సంవత్సరానికి గాను మొత్తం…
Read more...
Read more...
ఆంధ్రప్రదేశ్ను పర్యాటక గమ్య స్థానంగా తీర్చిదిద్దుతాం
ఏపీని పర్యాటక హబ్ గా మార్చేస్తామన్నారు రాష్ట్ర పర్యాటక , సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబు దిశా నిర్దేశంలో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహకారంతో ప్రవేశ పెట్టిన 2026-27 ఆర్థిక…
Read more...
Read more...
పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచే బడ్జెట్ : లంకా దినకర్
ఏపీ సర్కార్ ప్రజా పాలన కొనసాగిస్తోందన్నారు ఏపీ 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్. శనివారం శాసన సభలో ఏపీ రాష్ట్ర బడ్జెట్ 2026-2027 ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఈ బడ్జెట్…
Read more...
Read more...
నేటి విద్యార్థులు రేపటి ప్రజా ప్రతినిధులు : స్పీకర్
నేటి విద్యార్థులే రేపటి నాయకులు కావాలని అన్నారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారం ఉత్సాహంగా సాగాయి. సభా కార్యక్రమాల సందర్భంగా స్పీకర్ ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. సభకు విచ్చేసిన ఎంపీలు సీఎం రమేష్,…
Read more...
Read more...
టెక్స్ టైల్స్ పాలసీతో 2 లక్షల మందికి ఉపాధి
ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత సంచలన కీలక ప్రకటన చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు నూతన టెక్స్ టైల్స్ పాలసీని…
Read more...
Read more...