Breaking
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
- ఓబీసీల కోసం తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
- పండుగ సీజన్ అమ్మకాలు రూ. 1.5 లక్షల కోట్లు
- ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఎన్నికలపై దావా
- తమిళనాడులో టీవీకే వర్సెస్ డీఎంకే, అన్నాడీఎంకే
- బీజేపీ కార్యాలయాలు పరిష్కార కేంద్రాలు
- హైకోర్టు న్యాయమూర్తితో సక్సేనా ప్రమాణ స్వీకారం
- తన బాడీ లాంగ్వేజ్ పై సీఎం విజయ్ కామెంట్స్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై అసెంబ్లీలో తీర్మానం
- క్రమశిక్షణే విజయానికి కీలకం : మహమ్మద్ అజారుద్దీన్
Browsing Category
Devotional
Devotional
CMs Visit Yadagirigutta : గుట్టలో సీఎంలు స్వామికి పూజలు
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కొలువు తీరిన యాదగిరిగుట్టలో కొలువు తీరారు సీఎంలు. భారత రాష్ట్ర సమితిగా మారిన తర్వాత తొలిసారిగా తెలంగాణలోని ఖమ్మంలో బహిరంగ భేరి పేరుతో సభ నిర్వహిస్తోంది పార్టీ. ఈ సందర్భంగా దేశానికి చెందిన పలువురు…
Read more...
Read more...
Indian Cricketers Temple : పద్మనాభుడి సన్నిధిలో క్రికెటర్లు
భారత క్రికెటర్లు హాట్ టాపిక్ గా మారారు. కేరళ లోని ప్రముఖ దేవాలయమైన పద్మనాభ స్వామి ఆలయాన్ని సందర్శించారు. పూర్తిగా సంప్రదాయ దుస్తులు ధరించిన క్రికెటర్లు స్వామి వారిని పూజించారు. ఈ సందర్బంగా వారిని పూజారులు ఆశీర్వదించారు.…
Read more...
Read more...
Shiva Murthy Murugha : మురుగ పీఠాధిపతి రిపోర్టుపై ఉత్కంఠ
కర్ణాటకలో అత్యంత బలమైన మఠాధిపతులలో ఒకరుగా ఉన్నారు మురుగ మఠం పీఠాధిపతి డాక్టర్ శివమూర్తి శరణారావు. ఆయన గత ఏడాది 2022లో అత్యాచారం కేసులో అరెస్ట్ అయ్యారు. పౌర సమాజం నుండి పెరుగుతున్న ఒత్తిళ్ల మధ్య ఆయనను అదుపులోకి…
Read more...
Read more...
Acharya Satyendra Das : రాహుల్ కు రాంమందిర్ పూజారి ప్రశంస
కాంగ్రెస్ యువ నాయకుడు, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. విచిత్రం ఏమిటంటే ఇప్పుడు దేశ వ్యాప్తంగా ఆయన హాట్ టాపిక్ గా మారారు. ఓ వైపు రాహుల్ గాంధీ బీజేపీని, దాని అనుబంధ సంస్థలను ఏకి పారేస్తుంటే రామ మందిరం ఆలయ…
Read more...
Read more...
Tirumala : ‘కొండెక్కి’న భక్తులు కోటి తిప్పలు
కలియుగ దైవంగా భావించే తిరుమలకు భక్తులు పోటెత్తారు. తిరుమల చరిత్రలోనే అత్యధిక సంఖ్యలో శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుకు బారులు తీరారు. వైకుంఠ ఏకాదశి పర్వదినం కావడంతో ఆశించిన స్థాయి కంటే అధికంగా…
Read more...
Read more...
Vaikunta Ekadashi : ఏకాదశి పర్వదినం పోటెత్తిన భక్తజనం
వైకుంఠ ఏకాదశి శుభదినం కావడంతో దేశంలోని ప్రముఖ ఆలయాలన్నీ భక్తులతో నిండి పోయాయి. ఇక కోట్లాది మంది భక్తుల్ని కలిగి ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ కొలువు తీరిన తిరుమల వేలాది మంది భక్తులతో క్రిక్కిరిసి పోయింది. ఇసుక…
Read more...
Read more...
Nitish Kumar Dalai Lama : దలైలామాను కలుసుకున్న నితీశ్
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దలైలామాను శుక్రవారం జేడీయూ చీఫ్ , బీహార్ సీఎం నితీశ్ కుమార్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా మహా బోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రస్తుతం దలైలామా, సీఎం కు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్ చల్…
Read more...
Read more...
Draupadi Murmu Yadadri : నరసింహుడి సేవలో రాష్ట్రపతి
తెలంగాణలో ఐదు రోజుల టూర్ లో భాగంగా దేవాలయాలను సందర్శించుకునే పనిలో బిజీగా ఉన్నారు దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ఏపీలో మొదట సందర్శించారు. అక్కడ తిరుమలలో కొలువైన శ్రీ వేంకటేశ్వరుడిని…
Read more...
Read more...
TTD Alert : కరోనా భయం టీటీడీ అప్రమత్తం
కరోనా మహమ్మారి మరోసారి భయాందోళనకు గురి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కోవిడ్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు మాస్క్ లు…
Read more...
Read more...
Draupadi Murmu Bhadrachalam : రామయ్య సన్నిధిలో రాష్ట్రపతి
తెలంగాణలో ఐదు రోజుల టూర్ లో భాగంగా శ్రీశైలంలో కొలువైన మల్లికార్జున స్వామి, భ్రమరాంభికా దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం భద్రాద్రిలో కొలువు తీరిన రామయ్యను సందర్శించారు. సీతా, రాములకు పూజలు చేశారు.…
Read more...
Read more...