Breaking
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
- కాంగ్రెస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి : కేటీఆర్
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగరేణి’ రైలు
- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం
- నాపై జైలులో విష ప్రయోగం చేశారు : సంజయ్ రౌత్
- మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Browsing Category
Devotional
Devotional
సింహాచలం చందనోత్సవానికి భారీ ఏర్పాట్లు
సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామివారిని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఇవాళ జరిగే అప్పన్న…
Read more...
Read more...
తిరుమలలో నాఖా బందీ కార్యక్రమం
తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బ రాయుడు టీటీడీ సీవీ ఎస్ఓ మురళీకృష్ణ ఆదేశాల మేరకు పోలీసులు తిరుమలలో నాఖా బందీ చేపట్టారు. గాలి గోపురం, 7వ మైల్ ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.58 మంది సిబ్బంది, 2 బృందాలు 63 షాపులు తనిఖీ చేశారు. 6…
Read more...
Read more...
నిర్దేశిత గడువులో ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయాలి
తిరుపతిలో నిర్మాణంలో ఉన్న శ్రీ పద్మావతీ చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని టిటిడి జేఈవో (వైద్యం , విద్య) డా. ఎ. శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయన అధికారులతో కలిసి నిర్మాణ…
Read more...
Read more...
ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులకు టీటీడీ ఊరట
స్విమ్స్ – శ్రీ పద్మావతీ మహిళా మెడికల్ కాలేజీలో 2021-22 బ్యాచ్ ఎంబీబీఎస్ కోర్సుకు ట్యూషన్ ఫీజులను ఐదు సంవత్సరాలకు కాకుండా 4½ సంవత్సరాలకే వసూలు చేయాలని నిర్ణయించారు. 2021-22 బ్యాచ్కు చెందిన ఎన్ఆర్ఐ ఎంబీబీఎస్ విద్యార్థులు, వారి…
Read more...
Read more...
గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్
గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ…
Read more...
Read more...
తల్లిదండ్రులను గౌరవించడం నిజమైన సంస్కారం
నిత్య జీవితంలో సత్యం, దయ, క్షమ వంటి సద్గుణాలను ఆచరించడం ద్వారా మనిషి జీవితం సార్థకం అవుతుందని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు అన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో…
Read more...
Read more...
శ్రీవాణి నిధులతో 5 వేల దేవాలయాల నిర్మాణం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. శ్రీవాణి నిధులతో రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించనున్న 5 వేల దేవాలయాలను వచ్చే 2 ఏళ్లల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ ఆలయాల నిర్మాణ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి కమిటీ వేయాలని సీఎం…
Read more...
Read more...
భక్తులను మోసగిస్తున్నవారిపై కఠిన చర్యలు
ఇటీవల కాలంలో తిరుమలలో దర్శనాలు, గదులు ఇప్పిస్తామంటూ కొందరు వ్యక్తులు సామాజిక మాధ్యమాల్లో భక్తులను నమ్మబలికి మోసగించి డబ్బులు వసూలు చేస్తున్న విషయాలపై టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేరకు సదరు నిందితులపై…
Read more...
Read more...
28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు భక్తి, వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు…
Read more...
Read more...
జూలై నెల దర్శన కోటా విడుదల వివరాలు
శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. 2026 జూలై నెలకు సంబంధించి వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను…
Read more...
Read more...