Breaking
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
- కాంగ్రెస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి : కేటీఆర్
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగరేణి’ రైలు
- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం
- నాపై జైలులో విష ప్రయోగం చేశారు : సంజయ్ రౌత్
- మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Browsing Category
Devotional
Devotional
సింహ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.…
Read more...
Read more...
ఆకట్టుకుంటున్న విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ చేపట్టిన విద్యుత్ కాంతులు, పుష్పాలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీనివాస మంగాపురం పరిసర ప్రాంతాలు, జాతీయ రహదారులు, ప్రధాన కూడళ్లలో…
Read more...
Read more...
అంగరంగ వైభోగం ధ్వజారోహణం
తిరుపతి శ్రీకపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఆదివారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. అర్చకుల వేదమంత్రోచ్ఛారణ, శంఖనాదాలు, శివ నామస్మరణ మధ్య ధ్వజారోహణ ఘట్టం శాస్త్రోక్తంగా జరిగింది. పంచమూర్తులైన శ్రీ సోమస్కంధ మూర్తి, శ్రీ కామాక్షి…
Read more...
Read more...
వెంగమాంబ సన్నిధిలో ఈవో రవిచంద్ర
టిటిడి ఈవో ఎం. రవిచంద్ర, మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి మాతృశ్రీ తరిగొండ వేంగమాంబ అన్నప్రసాద భవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భక్తులతో కలిసి అన్నప్రసాదం స్వీకరించారు ఈవో, అనంతరం భక్తులతో నేరుగా మమేకమై అన్నప్రసాదం రుచి, నాణ్యత, పరిమాణం,…
Read more...
Read more...
శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సీఎంకు ఆహ్వానం
మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 8వ తేదీ నుంచి 18 వరకు శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఆలయ బోర్డు ఛైర్మన్ రమేష్ నాయుడు, ధర్మకర్తల మండలి సభ్యులు,…
Read more...
Read more...
శ్రీవారి భక్తులకు సేవలు అందించడం అదృష్టం
శ్రీవారి భక్తులకు సేవ చేసుకునే మహాద్భాగ్యం కలగడం చాలా ఆనందంగా ఉందని టీటీడీ నూతన ఈవో ముద్దాడ రవిచంద్ర అన్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఆయన టీటీడీ ఈవోగా బాధ్యతలు తీసుకున్నారు .తరువాత టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యుడిగా ప్రమాణ స్వీకారం…
Read more...
Read more...
తిరుమలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవం
టీటీడీ కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరి 15వ తేదీన మహా శివరాత్రి సందర్భంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రం, కపిలతీర్థం, అన్నమాచార్య కళామందిరం, రామచంద్ర పుష్కరిణిలలో మహాశివరాత్రి ఆధ్యాత్మిక వైభవమ్ ను సాయంత్రం 6 గం.ల నుండి అర్థరాత్రి 12 గం.ల…
Read more...
Read more...
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు 7వ తేదీ శనివారం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ…
Read more...
Read more...
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు : డిప్యూటీ సీఎం
పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాటి జగన్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు. దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు . 2019 నుంచి 2024 వరకు…
Read more...
Read more...
శ్రీవారి ప్రసాదం అపచారం వాస్తవం : సీఎం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని…
Read more...
Read more...