Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
TTD JEO : టీటీడీ పోర్టల్ లో ఆలయాల సమాచారం
TTD JEO : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో వీరబ్రహ్మం కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు టీటీడీకి సంబంధించిన వెబ్ సైట్ (పోర్టల్ ) లో ఆలయాలతో పాటు అనుబంధ గుడుల కు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందు పర్చాలని ఆదేశించారు.…
Read more...
Read more...
PM Modi Visit : భద్రకాళి గుడిలో మోదీ పూజలు
PM Modi Visit : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ శనివారం ఓరుగల్లుకు చేరుకున్నారు. మామూనురులో కొలువు తీరిన భద్రకాళి ఆలయంలో కొలువు తీరిన మహంకాళి అమ్మ వారికి మోదీ పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం…
Read more...
Read more...
PM Modi Visits : భద్రకాళి ఆలయంలో మోదీ
PM Modi Visits : తెలంగాణ పర్యటనలో భాగంగా శనివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓరుగల్లుకు చేరుకున్నారు. హకీంపేటకు చేరుకున్న మోదీకి సీఎం కేసీఆర్ స్వాగతం పలకాల్సి ఉండగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్ కమ్ చెప్పారు.…
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ యధావిధిగా కొనసాగుతోంది. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటీ పడుతున్నారు. వేసవి సెలవులు ముగిసినా ఇంకా భక్తుల తాకిడి తగ్గక పోవడం విశేషం. రోజు రోజుకు భక్తులు సమర్పించిన కానుకలు,…
Read more...
Read more...
TTD Chairman : ఎస్వీబీసీ ఛానల్ కు ప్రపంచ గుర్తింపు
TTD Chairman : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు విశ్వ వ్యాప్తంగా గుర్తింపు లభించిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఎస్వీబీసీ ద్వారా మరింత…
Read more...
Read more...
Bandi Sanjay : అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే
Bandi Sanjay : భారతీయ జనతా పార్టీ మాజీ చీఫ్ , కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం మహా శక్తి అమ్మ వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పూజారులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మ వారికి పూలు చేశారు. అనంతరం బండి…
Read more...
Read more...
Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.39 కోట్లు
Tirumala Hundi : తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల సంఖ్య కొద్ది మేరకు తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం ఊహించని విధంగా పెరిగింది. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను కొలిచే భక్త బాంధువులు పెద్ద ఎత్తున కానుకలు,…
Read more...
Read more...
PM Modi : శాంతికి ప్రతిరూపం దలై లామా
PM Modi : టిబెటిన్ గురువు, ప్రముఖ ఆధ్యాత్మిక నాయకుడు దలై లామా పుట్టిన రోజు ఇవాళ. జూలై 6న, 1935లో పుట్టారు. ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నిండు…
Read more...
Read more...
Tirumala : శ్రీవారి ఆదాయం రూ. 3.93 కోట్లు
Tirumala : కోరిన కోర్కెలు తీర్చే తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తుల తాకిడి మరింత పెరుగుతోందే తప్పా తగ్గడం లేదు. భక్తులు సమర్పిస్తున్న కానుకలు, విరాళాలతో స్వామి వారి హుండీ ఆదాయం నిండుతోంది. ఇక వేసవి సెలవులు పూర్తయినా , రుతు…
Read more...
Read more...
TTD EO : లోక కళ్యాణం కోసం చతుర్వేద హవనం
TTD EO : దేశం, రాష్ట్రం సుభిక్షంగా, ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంతో ఉండాలని కోరుతూ తిరుపతి లోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పరిపాలన భవనం ప్రాంగణంలో తొలిసారిగా చతుర్వేద హవనం నిర్వహించారు. ఈ విషయాన్ని టీటీడీ ఈవో…
Read more...
Read more...