Breaking
- మెగా డీఎస్సీ కాదు అది దగా డీఎస్సీ : జగన్ రెడ్డి
- పవర్ లోకి రావడంలో టీడీపీ ఎన్నారైల కీలక పాత్ర
- సచివాలయానికి కొత్త స్థలం గుర్తింపు
- తిరుమలలో భక్తులకు ఉచిత జీవిత బీమా సౌకర్యం
- 2027 మార్చి నాటికి పట్టాదారు పుస్తకాలు
- చంద్రబాబు అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు
- గణేష్ నిమజ్జనానికి హైడ్రా భగీరథ ప్రయత్నం
- నేటి నుంచి ఆర్టీఐపై జాతీయ సదస్సు
- నిజాయితీకి నిలువుటద్దం సీఎం చంద్రబాబు
- వచ్చే ఏడాదిలో పాదయాత్ర చేస్తా : జగన్
Browsing Category
Devotional
Devotional
YV Subba Reddy : అమెరికాలో టీటీడీ కళ్యాణోత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కీలక ప్రకటన చేశారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రవాస భారతీయ భక్తుల కోసం అమెరికా, కెనడా నగరాలలో వచ్చే జూన్ , జూలై నెలల్లో 14 నగరాల్లో శ్రీ మలయప్ప స్వామి వారి కళ్యాణోత్సవాలు…
Read more...
Read more...
YS Jagan : శ్రీలక్ష్మీ మహా యజ్ఞం జగన్ కు ఆహ్వానం
సీఎం క్యాంపు కార్యాలయంలో మంగళవారం పూజారులు, వేద పండితులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడలో జరగనున్న శ్రీ లక్ష్మీ మహా యజ్ఞానికి రావాల్సిందిగా డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ,…
Read more...
Read more...
RK Roja Selvamani : గంగమ్మ తల్లి సేవలో ఆర్కే రోజా
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి తిరుపతి లోని శ్రీ తాతయ్య గుంట గంగమ్మ తల్లి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఘనంగా పూజలు చేశారు. భారీ ఎత్తున భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా…
Read more...
Read more...
TTD EO : 13న తిరుమలలో సామూహిక శ్రమదానం
తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఏవీ ధర్మారెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. వేసవి కాలం కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా టీటీడీ…
Read more...
Read more...
Tirumala Updates : పోటెత్తిన భక్తజనం దర్శనం కష్టం
వరుస వేసవి సెలవులు కావడంతో తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకునేందుక భారీ ఎత్తున బారులు తీరారు భక్తజనం. ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం…
Read more...
Read more...
TTD EO Dharma Reddy : విస్తృత ఏర్పాట్లు మెరుగైన సేవలు
అసలే వేసవి కాలం. సెలవులు ప్రకటించడంతో ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు తిరుమలకు భక్తులు. ఆ వేంకటేశ్వరుడి చల్లని చూపు కోసం కోట్లాది మంది వేచి చూడటం అలవాటే. జీవితంలో…
Read more...
Read more...
DK Shiva kumar : సిద్ది వినాయక ఆలయంలో డీకే పూజలు
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ సోమవారం తన సతీమణితో కలిసి రాష్ట్రంలో పేరు పొందిన సిద్ది వినాయక స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా ప్రత్యేకంగా పూజలు చేశారు. రాష్ట్రం బాగుండాలని, ప్రజలు…
Read more...
Read more...
Basaveshwara : సంఘ సంస్కర్త స్పూర్తి ప్రదాత
కర్ణాటకలో పేరొందిన సంఘ సంస్కర బసవేశ్వరుడు. అందరూ ఆయనను బసవన్న అని పిలుస్తారు. 12వ శతాబ్ధానికి చెందిన కవిరేణ్యుడు. రాజనీతిజ్ఞుడు. తత్వవేత్త, కవి, శివ కేంద్రీకృత భక్తి ఉద్యమంలో లింగాయత్ సంఘ సంస్కర, కళ్యాణి చాళుక్య ,…
Read more...
Read more...
PM Modi Tribute : బసవేశ్వరుడు ఆదర్శప్రాయుడు
సంఘ సంస్కర్త బసవేశ్వరుడు ఆదర్శ ప్రాయుడని కొనియాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏప్రిల్ 23 ఆదివారం ఆయన జయంతి. ఈ సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు పీఎం. ఇక లింగాయత్ లు అత్యధికంగా ఉన్న కర్ణాటక రాష్ట్రంలో ఈ దినోత్సవాన్ని…
Read more...
Read more...
TTD Tickets : శ్రీవారి భక్తులకు టీటీడీ తీపి కబురు
తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు నిత్యం వేలాది మంది శ్రీ వేంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మలను దర్శించుకుంటారు. ఇటీవలి కాలంలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిసారి…
Read more...
Read more...