Breaking
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
- ఓబీసీల కోసం తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
- పండుగ సీజన్ అమ్మకాలు రూ. 1.5 లక్షల కోట్లు
- ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఎన్నికలపై దావా
- తమిళనాడులో టీవీకే వర్సెస్ డీఎంకే, అన్నాడీఎంకే
- బీజేపీ కార్యాలయాలు పరిష్కార కేంద్రాలు
- హైకోర్టు న్యాయమూర్తితో సక్సేనా ప్రమాణ స్వీకారం
- తన బాడీ లాంగ్వేజ్ పై సీఎం విజయ్ కామెంట్స్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై అసెంబ్లీలో తీర్మానం
- క్రమశిక్షణే విజయానికి కీలకం : మహమ్మద్ అజారుద్దీన్
Browsing Category
Devotional
Devotional
Tirumala Hundi : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.11 కోట్లు
Tirumala Hundi : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తుల రద్దీ కొద్దిగా తగ్గినా శ్రీవారి హుండీ ఆదాయం భారీగా పెరగడం విశేషం. జూలై 10 సోమవారం శ్రీనివాసుడు, శ్రీ అలివేలు మంగమ్మలను 64 వేల 347 భక్తులు దర్శించుకున్నారు. స్వామి వారికి 28 వేల…
Read more...
Read more...
Tirumala Rush : శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.69 కోట్లు
Tirumala Rush : పుణ్యక్షేత్రమైన తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత నెల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. వేసవి కాలం ముగిసినా భక్తుల రద్దీ తగ్గడం లేదు. రోజు రోజుకు పెరుగూతనే ఉన్నారు. నిన్న ఆదివారం కావడంతో భక్తులు…
Read more...
Read more...
CM KCR Visit : మహంకాళి గుడిలో కేసీఆర్ పూజలు
CM KCR Visit : సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఆదివారం అమ్మ వారికి సీఎం కేసీఆర్ దంపతులు బోనాల పండుగ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. కేసీఆర్ తో పాటు భార్య శోభమ్మ కు పూజారులు స్వాగతం పలికారు. భారీ ఎత్తున భద్రత…
Read more...
Read more...
Mahankali Bonalu Jatara : మహంకాళి బోనాల జాతర షురూ
Mahankali Bonalu Jatara : సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అంగరంగ వైభవంగా సాగింది. జాతర ఉత్సవంలో భాగంగా అమ్మ వారికి తొలి బోనం సమర్పించారు రాష్ట్ర పశు సంవర్దక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ…
Read more...
Read more...
Akhanda Parayanam : తిరుమలలో అఖండ పారాయణం
Akhanda Parayanam : తిరుమల క్షేత్రం రామ నామ స్మరణతో మారమ్రోగింది. అయోధ్య కాండ అఖండ పారాయణం సాగింది. తిరుమల నాద నీరాజనం వేదికపై ఆదివారం ఉదయం 7 గంటల నుడి 9 గంటల వరకు ఒకటో విడత అయోధ్యకాండ అఖండ పారాయణం భక్త జనరంజకంగా…
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలలో పోటెత్తిన భక్తజనం
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమల భక్తులతో కిట కిట లాడుతోంది. వేసవి సెలవులు ముగిసినా భక్తుల రద్దీ తగ్గడం లేదు. రోజు రోజుకు భక్తులు శ్రీవారి దర్శనం కోసం బారులు తీరుతున్నారు. శనివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగింది.…
Read more...
Read more...
Hanumantha Vahanam : సుందర రాజ స్వామి ఉత్సవాలు
Hanumantha Vahanam : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మ వారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సుందర రాజ స్వామి వారి అవతార మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శనివారం రాత్రి సుందర రాజ స్వామి వారు హనుమంత వాహనంపై…
Read more...
Read more...
TTD Cancels Break Darshan : 11న శ్రీవారి బ్రేక్ దర్శనాలు రద్దు
TTD Cancels Break Darshan : శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ షాక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ). దర్శనంలో భాగంగా వీఐపీలు, వీవీఐపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్సీలు,…
Read more...
Read more...
TTD JEO : టీటీడీ పోర్టల్ లో ఆలయాల సమాచారం
TTD JEO : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) జేఈవో వీరబ్రహ్మం కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు టీటీడీకి సంబంధించిన వెబ్ సైట్ (పోర్టల్ ) లో ఆలయాలతో పాటు అనుబంధ గుడుల కు సంబంధించిన సమస్త సమాచారాన్ని పొందు పర్చాలని ఆదేశించారు.…
Read more...
Read more...
PM Modi Visit : భద్రకాళి గుడిలో మోదీ పూజలు
PM Modi Visit : ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ శనివారం ఓరుగల్లుకు చేరుకున్నారు. మామూనురులో కొలువు తీరిన భద్రకాళి ఆలయంలో కొలువు తీరిన మహంకాళి అమ్మ వారికి మోదీ పూజలు చేశారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం…
Read more...
Read more...