Breaking
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
- ఓబీసీల కోసం తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
- పండుగ సీజన్ అమ్మకాలు రూ. 1.5 లక్షల కోట్లు
- ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఎన్నికలపై దావా
- తమిళనాడులో టీవీకే వర్సెస్ డీఎంకే, అన్నాడీఎంకే
- బీజేపీ కార్యాలయాలు పరిష్కార కేంద్రాలు
- హైకోర్టు న్యాయమూర్తితో సక్సేనా ప్రమాణ స్వీకారం
- తన బాడీ లాంగ్వేజ్ పై సీఎం విజయ్ కామెంట్స్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై అసెంబ్లీలో తీర్మానం
- క్రమశిక్షణే విజయానికి కీలకం : మహమ్మద్ అజారుద్దీన్
Browsing Category
Devotional
Devotional
CM KCR Visits : విఠల్ రుక్మిణీ గుడిలో కేసీఆర్ పూజలు
CM KCR Visits : బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ మరాఠా పర్యటనలో బిజీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి అక్కడికి బయలు దేరి వెళ్లారు. రెండు రోజుల టూర్ లో భాగంగా నిన్న షోలా పూర్ లో బస చేశారు. మంగళవారం పండరీపూర్ లో పేరు పొందిన శ్రీ…
Read more...
Read more...
Parveta Utsavam : వైభవోత్సవం పార్వేట ఉత్సవం
Parveta Utsavam : శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. ఉత్సవాలలో భాగంగా మంగళవారం శ్రీ శ్రీనివాసుడి పార్వేట ఉత్సవం శ్రీవారి మెట్టు సమీపంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.…
Read more...
Read more...
TTD EO : డిసెంబర్ లో పద్మావతి ఆస్పత్రి ప్రారంభం
TTD EO : దేశంలోనే అత్యుత్తమ ఆస్పత్రిగా శ్రీ పద్మావతి చిన్న పిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నట్లు స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో ఏవీ ధర్మారెడ్డి. అలిపిరి సమీపంలో నిర్మిస్తున్న ఆస్పత్రి…
Read more...
Read more...
Soumyanatha Swamy : సౌమ్యనాథ స్వామి ఉత్సవాలు షురూ
Soumyanatha Swamy : కోరిన కోర్కెలు తీర్చే దేవ దేవుడిగా పేరు పొందారు సౌమ్య నాథ స్వామి. ఈ దేవాలయం అన్నమయ్య జిల్లా నందలూరు పల్లెలో కొలువై ఉంది. 11వ శతాబ్దానికి చెందిన ఈ పురాతన గుడి 10 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. ఏకంగా 108…
Read more...
Read more...
Tirumala Rush : పోటెత్తిన భక్తజనం భారీగా ఆదాయం
Tirumala Rush : కలియుగ దైవంగా పేరు పొందిన శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. రోజు రోజుకు భక్తుల తాకిడి పెరుగుతోంది. ప్రతి రోజూ 72,000 వేల మందికి పైగా…
Read more...
Read more...
Tirumala Rush : తిరుమలలో భక్తుల రద్దీ
Tirumala Rush : పుణ్య క్షేత్రం తిరుమలకు భక్తులు పోటెత్తారు. గత నెల రోజులుగా నిత్యం భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నారు. సెలవులు పూర్తయినా ఇంకా తాకిడి పెరగడం విశేషం. ఆదివారం భారీ ఎత్తున శ్రీవారిని దర్శించు కోవడం విశేషం.…
Read more...
Read more...
Nithyananda Kailaasa : ‘కైలాస’కు మద్దతు ఇవ్వండి
Nithyananda Kailaasa : ఎన్నో ఆరోపణల మధ్య అరెస్ట్ తప్పించుకుని దేశం విడిచి పారి పోయిన వివాదాస్పద గురు , తనను తాను దైవాంస సంభూతుడినని పేర్కొనే స్వామి నిత్యానంద మరోసారి హాట్ టాపిక్ గా మారారు. త్వరలో గురు పూర్ఙిమను…
Read more...
Read more...
Tirumala Rush : తిరుమల క్షేత్రం భక్త జన సందోహం
Tirumala Rush : కలియుగ దైవం కొలువై ఉన్న తిరుమల పుణ్య క్షేత్రం భక్తులతో కిట కిట లాడుతోంది. ఎక్కడ చూసినా భక్తులే దర్శనం ఇస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మ కరుణ కటాక్షాల కోసం విచ్చేశారు.…
Read more...
Read more...
Pedda Sesha Vahanam : శ్రీనివాసుడి సాక్షాత్కార వైభవోత్సవం
Pedda Sesha Vahanam : శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఈ నెల 26వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో…
Read more...
Read more...
Tirumala Rush : భక్తుల రద్దీతో తిరుమల కిటకిట
Tirumala Rush : వేసవి సెలవులు ముగిసినా తిరుమల పుణ్య క్షేత్రానికి భక్తులు తగ్గడం లేదు. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. భక్తుల తాకిడిని ముందుగానే గమనించిన టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి, చైర్మన్…
Read more...
Read more...