Breaking
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
- ఓబీసీల కోసం తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
- పండుగ సీజన్ అమ్మకాలు రూ. 1.5 లక్షల కోట్లు
- ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఎన్నికలపై దావా
- తమిళనాడులో టీవీకే వర్సెస్ డీఎంకే, అన్నాడీఎంకే
- బీజేపీ కార్యాలయాలు పరిష్కార కేంద్రాలు
- హైకోర్టు న్యాయమూర్తితో సక్సేనా ప్రమాణ స్వీకారం
- తన బాడీ లాంగ్వేజ్ పై సీఎం విజయ్ కామెంట్స్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై అసెంబ్లీలో తీర్మానం
- క్రమశిక్షణే విజయానికి కీలకం : మహమ్మద్ అజారుద్దీన్
Browsing Category
Devotional
Devotional
Vijayapriya Kailaasa : భారత దేశం గురు పీఠం – విజయప్రియ
ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో జెనీవాలో జరిగిన సమావేశంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసా (యుఎస్కే) కు చెందిన వివాదాస్పద నిత్యానందకు చెందిన ప్రతినిధి విజయప్రియ నిత్యానంద హాజరయ్యారు. భారత దేశం పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై…
Read more...
Read more...
TTD Facial Recognition : తిరుమలలో సరికొత్త ప్రయోగం
కోట్లాది మంది భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతోంది తిరుమల. ప్రపంచ వ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వరుడికి భక్తులు ఉన్నారు. నిత్యం వేలాది మంది స్వామి వారిని దర్శించుకుంటారు. రోజు రోజుకు భక్తుల సంఖ్య పెరుగుతోంది. దీంతో తిరుమల తిరుపతి…
Read more...
Read more...
Tirumala Tirupati : శ్రీవారి భక్తులకు శుభవార్త
ఇక వేసవి కాలం ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తిరుమలను దర్శించుకునేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. నిత్యం స్వామి వారిని దర్శించుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది.…
Read more...
Read more...
JP Nadda Sringeri Mutt : శృంగేరి పీఠంలో జేపీ నడ్డా
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కర్ణాటకలో పర్యటిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో మూడు రోజుల పాటు ఇక్కడే ఉంటున్నారు. ఈ సందర్బంగా ప్రముఖ పీఠంగా పేరొందిన శృంగేరీ పీఠాన్ని సందర్శించారు జేపీ నడ్డా. ఇందులో భాగంగా జేపీ…
Read more...
Read more...
Yadagirigutta Brahmotsavams 2023 : 21 నుంచి ‘గుట్ట’ ఉత్సవాలు
భక్తుల కొంగు బంగారంగా కోరిన కోర్కెలు తీర్చే దేవుడిగా కొలిచే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆలయాన్ని పునర్ నిర్మించింది. భారీ ఎత్తున ఖర్చు…
Read more...
Read more...
Mukesh Ambani Visit : సోమనాథ్ ఆలయంలో అంబానీ పూజలు
మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని రిలయన్స్ గ్రూప్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ తన కొడుకు ఆకాష్ అంబానీతో కలిసి సోమనాథ్ ఆలయాన్ని సందర్శించారు. అంబానీ ఫ్యామిలీ గతంలో ఈ గుడిని ప్రత్యేకంగా దర్శించుకుని పూజలు చేశారు.…
Read more...
Read more...
Isha Mahashivratri : ఆధునిక కాలానికి ఆది యోగి
ఆధునిక కాలంలో సద్గురు ఆది యోగి అని అభివర్ణించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.ఆయనను రిషి ఆఫ్ మోడ్రన్ టైమ్స్ అని కొనియాడారు. సద్గురు జగ్గీ వాసుదేవన్ సారథ్యంలో తమిళనాడులోని కోయంబత్తూరు ఈషా ఫౌండేషన్ లో ఘనంగా జరిగింది మహా…
Read more...
Read more...
Sadhguru Maha Shivaratri : చైతన్యానికి ప్రతీక శివరాత్రి – సద్గురు
నిత్య చైతన్యానికి ప్రతీక మహా శివరాత్రి. దీనిని ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. భారత దేశంలోని పవిత్రమైన పండుగలలో ఇది ఒకటి. అత్యంత ముఖ్యమైనది. ఈ పండుగ శివుని అనుగ్రహాన్ని జరుపుకుంటుంది. మొదటి గురువుగా…
Read more...
Read more...
Jaggi Vasudev Isha Mahashivratri 2023 : శివ నామ స్మరణం ఈషామయం
మహా శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని తమిళనాడులోని కోయంబత్తూరులోని సద్గురు శ్రీ జగ్గీవాసుదేవన్ సారధ్యంలో ఈషా ఫౌండేషన్ లో అంగరంగ వైభవంగా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేలాది మంది భక్తులు ఈషాకు చేరుకున్నారు.…
Read more...
Read more...
Draupadi Murmu Mahashivratri 2023 : శివుడు దయగల దేవుడు – ద్రౌపది ముర్ము
ఆది యోగి సద్గురు సన్నిధిలో మహా శివరాత్రి వేడుకల్లో పాల్గొనడం అత్యంత ఆనందంగా ఉందన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా తమిళనాడు లోని కోయంబత్తూరులోని సద్గురు జగ్గీ వాసుదేవన్ ఆధ్వర్యంలో ఈషా…
Read more...
Read more...