Siddaramaiah : నేను ముఖ్యమంత్రి గా ముందుకు వెళ్లాలంటే అక్కడ 60 వేల మెజారిటీ కావాలి..!
Siddaramaiah : మైసూరు జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం బిలిగెరలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొన్నారు. వరుణ నియోజకవర్గం తనకు అదృష్టమని, ప్రజల ఆశీర్వాదం వల్లే తాను రెండుసార్లు సీఎం అయ్యానన్నారు.
Read more...
Read more...