Breaking
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
- కాంగ్రెస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి : కేటీఆర్
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగరేణి’ రైలు
- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం
- నాపై జైలులో విష ప్రయోగం చేశారు : సంజయ్ రౌత్
- మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Browsing Category
Devotional
Devotional
ఘనంగా శ్రీనివాస మంగాపురం వసంతోత్సవాలు
సాక్షాత్తు తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ప్రతిరూపంగా భక్తుల అర్చనలు అందుకుంటున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోవింద నామస్మరణలతో, మంగళ వాయిద్యాల…
Read more...
Read more...
15 ప్రధాన ఆలయాలలో నిత్య అన్నదానం
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం ఆలయాల అభివృద్దికి కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగా ఏపీని ఆధ్యాత్మిక హబ్ గా మారుస్తామన్నారు. రాష్ట్రంలోని 15 ప్రధాన దేవాలయాల్లో నిత్యం అన్నదానం చేపట్టాలని…
Read more...
Read more...
పవన్ కళ్యాణ్ ప్రయత్నం శివాలయం పునర్నిర్మాణం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణం కానుంది. అల్లూరి జిల్లా పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలోని శివాలయం పునరుద్ధరణకు టీటీడీ నిధులు మంజూరు చేసింది. పవన్ కళ్యాణ్ విన్నపం…
Read more...
Read more...
ధూప, దీప, నైవేద్యాలకు రూ. 5 వేల నుండి రూ.10 వేలకు పెంపు
టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు బీ ఆర్ నాయుడు అధ్యక్షతన బుధవారం తిరుమల అన్నమయ్య భవనంలో ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఇందులో ముఖ్య నిర్ణయాలు ఇలా ఉన్నాయి. తిరుమల ఆళ్వార్ ట్యాంక్ అతిథి గృహం సర్కిల్ నుండి బాట…
Read more...
Read more...
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వసంతోత్సవాల వైభవం
శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక వసంతోత్సవాలు మే 07 నుండి 09వ తేదీ వరకు భక్తిశ్రద్ధలతో వైభవంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా మే 8న సాయంత్రం 6 నుండి రాత్రి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ…
Read more...
Read more...
వేసవి రద్దీకి తిరుమలలో విస్తృత ఏర్పాట్లు
తిరుమలకు పోటెత్తారు శ్రీవారి భక్తులు. వేసవి సెలవులు, అధిక భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలను…
Read more...
Read more...
తిరుమల దర్శనంపై దుష్ప్రచారం తగదు
తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా స్వామి వారి దర్శనానికి తమ వంతు వచ్చే వరకు సంయమనంతో వేచి ఉండాలని స్పష్టం చేసింది టీటీడీ. అసత్య కథనాలు ప్రసారం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని భక్తులకు సూచించింది. తిరుమలలో అధిక రద్దీ దృష్ట్యా స్వామి వారి…
Read more...
Read more...
12న తిరుమలలో హనుమజ్జయంతి వేడుకలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. భక్త బాంధవులకు తీపి కబురు చెప్పింది. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం బహుళ దశమి నాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది మే 12వ తారీఖున టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహించనుంది. శ్రీవారి…
Read more...
Read more...
ఆకట్టుకున్న అన్నమయ్య సంకీర్తనల గోష్టిగానం
వేంకటేశ్వర స్వామివారి పరమభక్తుడైన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి ఉత్సవాలు శనివారం తిరుపతిలోని అన్నమాచార్య కళా మందిరంలో భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు, స్థానిక కళాకారులు కలిసి…
Read more...
Read more...
భక్తి, జ్ఞానం, యోగానికి ప్రతిరూపం తరిగొండ వెంగమాంబ
మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ భక్తి, జ్ఞానం, యోగ సాధనల సమన్వయంగా వెలుగొందిన మహనీయురాలని ప్రముఖ సాహితీవేత్త శ్రీదేవి పేర్కొన్నారు. ఆమె జీవితం సంపూర్ణంగా శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తికి అంకితమై, ఆత్మ సాక్షాత్కారానికి మార్గదర్శకంగా నిలిచిందని…
Read more...
Read more...