Breaking
- భారతీయ భాషల కోసం ‘బోధన్ ఏఐ’ మోడల్స్
- టాటా కెమికల్స్ కార్యకలాపాలు నిలిపి వేయాలి
- నీలగిరి టీ సాగుపై ‘ఎల్ నినో’ ప్రభావం
- చిత్ర పరిశ్రమలో ఏది సక్సెస్ అవుతుందో చెప్పలేం
- రేపటి నుంచి బిగ్ బాస్ 10 రియాల్టీ షో
- హెలికాప్టర్ నుంచి చూస్తే కరువు తెలుస్తుందా
- పీఆర్సీ, డీఏ బకాయిలపై సీఎం ఫోకస్
- ప్రధాని అభ్యర్థిగా విజయ్ అంశంపై నో కామెంట్
- 26న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ
- బీజేపీ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం : సీఎం
Browsing Category
Devotional
Devotional
శ్రీ సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
కడప జిల్లా నందలూరులో వెలసిన ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశం మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో…
Read more...
Read more...
10న చంద్రగిరిలో వైభవంగా శ్రీ మహాలక్ష్మీ దీప పూజ
తిరుపతి లోని చంద్రగిరి శ్రీ కోదండ రామస్వామివారి ఆలయ ప్రాంగణంలో జూలై 10వ తేదీ శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న శ్రీ మహాలక్ష్మీ దీప పూజను అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవం గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని టిటిడి జేఈవో…
Read more...
Read more...
తిరుమలలో ఎలక్రిక్ బస్సుల సంఖ్య 50కి పెంపు
టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కీలక ప్రకటన చేశారు. త్వరలో తిరుమలలో ఘనంగా బ్రహ్మోత్సవాలు నిర్వహంచనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఉత్సవాలకు ముందు టీటీడీ తన ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్యను 15 నుండి 50కి పెంచనుందని వెల్లడించారు.…
Read more...
Read more...
చంపత్ రాయ్, మిశ్రా అయోధ్య ట్రస్టు సభ్యులు కారు
అయోధ్యలోని రామ మందిరం ట్రస్టు సంచలన ప్రకటన చేసింది. చంపత్ రాయ్, మిశ్రా ఇకపై ట్రస్ట్ సభ్యులు కారని రామ మందిర ట్రస్ట్ పేర్కొంది. జూలై 22న జరిగే సమావేశంలో కృష్ణ మోహన్ నియామకం , ఖాళీగా ఉన్న స్థానాలకు తగిన వారిని ఎంపిక చేయడంపై ట్రస్ట్…
Read more...
Read more...
అపూర్వ ఆదరణ అనూహ్య స్పందన
శ్రీవారి సేవ ప్రతి భక్తుడి జీవితంలో లభించే మహాభాగ్యమని, అదే స్ఫూర్తితో టీటీడీ ప్రారంభించిన “శ్రీవారి వైద్యసేవ” కార్యక్రమానికి దేశవ్యాప్తంగా, విదేశాల్లోని నిపుణ వైద్యుల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీటీడీ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా.…
Read more...
Read more...
116 ఏళ్ల వృద్దురాలు నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది 116 ఏళ్ల వృద్దురాలు నవనీతమ్మ. ఆమె తన కుటుంబంతో కలిసి శనివారం శ్రీవారి దర్శనం కోసం 3,000 కు పైగా ఉన్న మెట్లను ఎక్కింది. 50 ఏళ్లకే ముసలి వాళ్లు అయి పోతున్న ఈ తరుణంలో తను శతాధిక వృద్దురాలు…
Read more...
Read more...
116 ఏళ్ల నవనీతమ్మకు వీఐపీ బ్రేక్ దర్శనం : చైర్మన్
కలియుగ దైవం అయిన , కోట్లాది మంది మంది భక్త బాంధవులను కలిగిన ఏకైక దేవ దేవుడు శ్రీ వేంకటేశ్వర స్వామి. చని పోయే లోపు ఒక్కసారైనా శ్రీవారిని దర్శించు కోవాలని ప్రతి ఒక్కరు కలలు కంటారు. ఈ సందర్భంగా సంచలనంగా మారారు 116 ఏళ్ల వయసు…
Read more...
Read more...
జూలై 14, 17 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనం రద్దు
తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఉత్సవాలతో పాటు భారీ ఎత్తున భక్త బాంధవులు తరలి వస్తుండడంతో దర్శన భాగ్యం అనేది సామాన్యులకు అందకుండా పోతోందన్న ఆందోళన నెలకొంది. దీంతో వీఐపీ బ్రేక్…
Read more...
Read more...
10న చంద్రగిరిలో దీప పూజకు భారీ ఏర్పాట్లు
చంద్రగిరి లోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో జూలై 10వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న పవిత్ర దీపపూజ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ . ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసి, భక్తులకు…
Read more...
Read more...
శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకం
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని సేవా సదన్-2 లో ప్రారంభమైన శ్రీవారిసేవ గ్రూప్ సూపర్వైజర్ల…
Read more...
Read more...