Breaking
- ఏఐ ఆధారిత భక్తుల సేవల నిర్వహణ అద్భుతం
- గ్రేట్ నికోబార్ ప్రాజెక్టు హోటళ్లు, క్యాసినోల కోసమే
- అన్నామలై రాజీనామా ఆమోదించిన బీజేపీ చీఫ్
- టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..?
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
Browsing Category
Devotional
Devotional
శ్రీ రవిశంకర్ గురూజీ ప్రపంచ మానవుడు : సీఎం
శ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదని, శాంతి సామరస్యాలను చాటి చెప్పే ప్రపంచ మానవుడు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని…
Read more...
Read more...
జూన్ 6 నుండి శ్రీ వేణు గోపాల స్వామి బ్రహ్మోత్సవాలు
కార్వేటి నగరంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6 నుండి 14వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. జూన్ 5వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ…
Read more...
Read more...
పచ్చదనంతో కళకళ లాడుతున్న తిరుమల క్షేత్రం
తిరుమల తిరుపతి దేవస్థానముల అటవీ శాఖ 1980 సంవత్సరం నుండి శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తోంది. తూర్పు కనుమల్లో విస్తరించిన పవిత్ర శేషాచల పర్వత…
Read more...
Read more...
18న ఆగస్టు నెల దర్శన కోటా విడుదల
ఆగస్టు నెలకు సంబంధించి టీటీడీ విడుదల చేసే వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల ( సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ) కు సంబంధించిన కోటాను మే 18న ఉదయం 10 గంటలకు టీటీడీ…
Read more...
Read more...
శ్రీవాణి టికెట్లు, టీటీడీ ఐటీ వ్యవస్థపై ఆరోపణలు అబద్దం
భక్తులకు టీటీడీ వ్యవస్థీకృతంగా, పారదర్శకంగా శ్రీవాణి ఆన్ లైన్ విధానాన్ని ఈ క్రింది విధంగా అమలు చేయడం జరుగుతోందని స్పష్టం చేశారు ఈవో ముద్దాడ రవిచంద్ర. టీసీఎస్ సహకారంతో 2019 మే నెలలో మొదలుపెట్టిన ఆన్ లైన్ శ్రీవాణి టికెట్…
Read more...
Read more...
వైభవంగా శ్రీ గోవింద రాజస్వామి బ్రహ్మోత్సవాలు
తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధల నడుమ నిర్వహించాలని టిటిడి జేఈవో వి. వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ…
Read more...
Read more...
తిరుపతిలో భక్తులకు టీటీడీ వసతి సౌకర్యాలు
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు ప్రతిరోజూ దేశ విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలో విస్తృత స్థాయిలో వసతి, విశ్రాంతి, లాకర్, స్నాన, అన్నప్రసాదం, వైద్య తదితర సౌకర్యాలను టిటిడి…
Read more...
Read more...
ప్రధాని మోదీ వాడుతున్న ఫ్లైట్ ను అమ్మేయాలి
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భారత దేశ ప్రజలను ఉద్దేశించి బంగారం కొనుగోలు చేయొద్దని, ఇంటి నుండి పని చేయాలని , పొదుపు పాటించాలని, విద్యుత్ ఆదా చేయాలని సూచించడం సంచలంగా మారింది. ప్రధానిగా ఒకరికి చెప్పే ముందు నువ్వు…
Read more...
Read more...
23 నుండి శ్రీ గోవిందరాజ స్వామి బ్రహ్మోత్సవాలు
కలియుగ వైకుంఠమైన తిరుపతిలో వెలసిన శ్రీ గోవింద రాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మే 22వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. భక్తజనుల గోవింద నామస్మరణల…
Read more...
Read more...
సమతా మూర్తి కేంద్రంలో మొబైల్ ఫోన్లకు ఓకే
రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ లో కొలువు తీరిన సమతామూర్తి కేంద్రం నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇదిలా ఉండగా సమతా మూర్తి (స్టాచ్యూ…
Read more...
Read more...