Breaking
- నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజారపు
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
Browsing Category
Devotional
Devotional
తిరుమలలో పారిశుద్ధ్య నిర్వహణకు టీటీడీ ప్రత్యేక చర్యలు
వేసవి సెలవులు, వారాంతాలు, ప్రత్యేక దర్శనాల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యతనిస్తోంది టీటీడీ. తిరుమలలో ప్రస్తుతం సుమారు 210 మరుగుదొడ్లు…
Read more...
Read more...
తిరుమలలో సామాన్య భక్తులకే ప్రాధాన్యం : ఏఈవో
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు మరింత సౌకర్యవంతంగా, భక్తుల్లో విశ్వాసం పెంపొందేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టామని టిటిడి అడిషనల్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. సామాన్య భక్తులకే అధిక ప్రాధాన్యత ఇస్తూ అన్ని విభాగాలు సమన్వయంతో…
Read more...
Read more...
వైకుంఠ నాధుడి అలంకారంలో గోవిందుడు
తిరుపతి లోని శ్రీ గోవింద రాజ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు రాత్రి పెద్దశేష వాహనంపై వైకుంఠ నాధుడి అలంకారంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజ స్వామి వారు దివ్య మంగళ విహారం చేసి…
Read more...
Read more...
తిరుమలలో భక్తుల రద్దీ నిర్వహణకు పకడ్బందీ చర్యలు
వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బా రాయుడుతో కలిసి తిరుమలలోని దర్శన క్యూలైన్లు, ట్రాఫిక్, భక్తులకు అందిస్తున్న…
Read more...
Read more...
శ్రీవారి అభిషేక వేళ సామాన్య భక్తులకు దర్శన భాగ్యం
భక్తుల సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ టీటీడీ శ్రీవారి అభిషేక సేవ సందర్భంగా వేలాది మంది సామాన్య భక్తులకు శ్రీవారి దివ్య దర్శన భాగ్యాన్ని అందించింది . ఆలయంలో టీటీడీ సమన్వయంతో చేపట్టిన ప్రత్యేక ఏర్పాట్ల కారణంగా మొత్తం 87,689 మంది…
Read more...
Read more...
వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
తిరుపతి లోని శ్రీ గోవింద రాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మే 23 నుంచి 31వ తేదీ వరకు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే ఏర్పాట్లు చేసింది టీటీడీ. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో స్వామి వారి సేవలు…
Read more...
Read more...
నెయ్యి తయారీ కేంద్రం పనులు పూర్తి చేయాలి
తిరుపతిలోని టిటిడి ఎస్వీ గోశాలలో నిర్మాణంలో ఉన్న నెయ్యి తయారీ కేంద్రం, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ పనులను టిటిడి జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ పరిశీలించారు. ఈ సందర్భంగా జేఈవో మాట్లాడుతూ పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి…
Read more...
Read more...
పోటెత్తిన భక్తులు టీటీడీ విస్తృత ఏర్పాట్లు
వేసవి రద్దీ నేపథ్యంలో శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ నెలకొనడంతో భక్తుల సౌకర్యార్థం టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. భక్తులకు ఎండ తీవ్రత…
Read more...
Read more...
తిరుపతి గంగమ్మకు వైభవంగా శ్రీవారి సారె
చిత్తూరు జిల్లా కుప్పంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీవారి సారెను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. ప్రతి ఏడాది వైభవంగా నిర్వహించే ఈ జాతరలో అమ్మ వారికి టిటిడి తరఫున 2014 సంవత్సరం నుండి…
Read more...
Read more...
శ్రీ రవిశంకర్ గురూజీ ప్రపంచ మానవుడు : సీఎం
శ్రీ రవిశంకర్ గురూజీ ఆధ్యాత్మికతను బోధించే ఓ గురువు మాత్రమే కాదని, శాంతి సామరస్యాలను చాటి చెప్పే ప్రపంచ మానవుడు అని కొనియాడారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వ వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని…
Read more...
Read more...