Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Devotional
Devotional
10న చంద్రగిరిలో దీప పూజకు భారీ ఏర్పాట్లు
చంద్రగిరి లోని శ్రీ కోదండ రామస్వామివారి ఆలయంలో జూలై 10వ తేదీ సాయంత్రం నిర్వహించనున్న పవిత్ర దీపపూజ కార్యక్రమానికి భారీ ఎత్తున ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు టీటీడీ జేఈవో డాక్టర్ ఎ. శరత్ . ఏర్పాట్లను వేగవంతంగా పూర్తి చేసి, భక్తులకు…
Read more...
Read more...
శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకం
టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీవారి సేవలో గ్రూప్ సూపర్వైజర్ల పాత్ర అత్యంత కీలకమైనదని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి స్పష్టం చేశారు. తిరుమలలోని సేవా సదన్-2 లో ప్రారంభమైన శ్రీవారిసేవ గ్రూప్ సూపర్వైజర్ల…
Read more...
Read more...
చిన్నారుల కోసం టీటీడీ సరికొత్త కార్యక్రమం
టిటిడి ఆధ్వర్యంలో జూలై 3 శుక్రవారం రోజున శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు…
Read more...
Read more...
రేపే అక్షర గోవిందానికి సర్వం సిద్ధం : శరత్
టిటిడి ఆధ్వర్యంలో జూలై 3న శ్రీ వకుళామాత సన్నిధిలో నిర్వహించనున్న “అక్షర గోవిందం – అన్నప్రాశన” కార్యక్రమానికి పటిష్ట ఏర్పాట్లు చేపడుతున్నట్లు టిటిడి జేఈవో డా. ఎ. శరత్ తెలిపారు. ఆలయ సమీపంలో ఏర్పాటు చేసిన వేదిక, భక్తులకు కల్పిస్తున్న…
Read more...
Read more...
గజ వాహనంపై సిరుల తల్లి దివ్య మంగళ విహారం
తిరుచానూరులో జరుగుతున్న శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక తెప్పోత్సవాల్లో భాగంగా అమ్మవారు పద్మ పుష్కరిణిలో తెప్పపై విహరించి భక్తులకు దివ్య మంగళ దర్శనమిచ్చారు. అనంతరం గజవాహనంపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. ఉదయం…
Read more...
Read more...
వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శన కరెంట్ బుకింగ్ టికెట్ల కోటా రద్దు
తిరుమలలో శనివారం అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు వారి భద్రత, సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ యంత్రాంగం నిరంతరం సేవలందిస్తోందని టీటీడీ అదనపు ఈవో…
Read more...
Read more...
స్వర్ణ కవచంలో మెరిసిన శ్రీ మలయప్ప స్వామి
తిరుమల శ్రీవారి ఆలయంలో మూడు రోజుల పాటు జరిగిన జ్యేష్ఠాభిషేకం ఆదివారం ఘనంగా ముగిసింది. చివరి రోజు ఉభయదేవేరులతో కలిసి శ్రీమలయప్ప స్వామి వారు బంగారు కవచంలో పునః దర్శనమిచ్చారు. మళ్లీ జ్యేష్ఠాభిషేకం వరకు సంవత్సరం పొడవునా స్వామి, అమ్మవార్లు ఈ…
Read more...
Read more...
శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ బాధ్యులు గుడ్ బై
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది అయోధ్య రామ మందిరం నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలు. భారీ ఎత్తున విరాళాలు సేకరించారని, అవన్నీ పక్కదారి పట్టాయని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించారు సీఎం యోగి ఆదిత్య నాథ్.…
Read more...
Read more...
సరస్వతీ స్వరూపంలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు రాత్రి అపూర్వ ఆధ్యాత్మిక శోభతో కొనసాగాయి. శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామివారు సరస్వతీ అలంకారంలో హంస వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.…
Read more...
Read more...
అయోధ్య విరాళాల కేసులో పలువురు అరెస్ట్
దేశ వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామాలయం నిర్మాణ విషయంలో చోటు చేసుకున్న విరాళాలు పక్కదారి పట్టాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన…
Read more...
Read more...