Browsing Category

Devotional

Devotional

Srisailam Brahmotsavam : శ్రీ‌శైలంలో బ్ర‌హ్మోత్స‌వాలు షురూ

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ఆంధ్ర ప్ర‌దేశ్ లోని ప్ర‌ముఖ పుణ్య క్షేత్రంగా వినుతికెక్కిన శ్రీ‌శైలంలో బ్ర‌హ్మోత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభమ‌య్యాయి. వేలాది మంది భ‌క్తులు శివ నామ స్మ‌ర‌ణ‌తో హోరెత్తి పోయింది. ఈనెల 21 వ‌ర‌కు ఈ…
Read more...

Samatha Kumbh 2023 : విశ్వ శాంతి కోసం గీతా పారాయ‌ణం

శంషాబాద్ ముచ్చింత‌ల్ లోని దివ్య సాకేతం క్షేత్రంలో స‌మ‌తా కుంభ్ 2023 ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వంగా సాగుతున్నాయి. ప్ర‌తిరోజూ నిర్దేశించిన మేర‌కు పూజ‌లు, కైంకర్యాలు కొన‌సాగుతున్నాయి. జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి…
Read more...

Mukhtar Abbas Naqvi : సామ‌ర‌స్యం భారత్ డీఎన్ఏలో ఉంది

సామ‌ర‌స్యం భార‌త దేశం డీఎన్ లో ఉంద‌న్నారు కేంద్ర మాజీ మంత్రి ముక్తార్ అబ్బాస్ న‌ఖ్వీ. గురు ర‌విదాస్ బోధ‌న‌లు స‌మాజానికి , దేశానికి అత్యంత అవ‌స‌ర‌మ‌న్నారు. ఏక్ భార‌త్ ,శ్రేష్ట భార‌త్ నిబ‌ద్ద‌త శాశ్వ‌త‌మైన సారాంశ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.…
Read more...

Mahmood Madani : ఈ దేశం మ‌నంద‌రిది – మౌలానా

ప్ర‌ముఖ మ‌త సంస్థ జ‌మియ‌త్ ఉల‌మా ఇ హింద్ అధ్య‌క్షుడు మౌలానా మ‌హమూద్ మ‌దానీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీకి, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు ఈ దేశం ఎంత ముఖ్య‌మో త‌మ‌కు కూడా అంతే ప్ర‌ధాన‌మ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌తం…
Read more...

Maha Shivaratri Srisailam : మ‌ల్ల‌న్న మ‌హోత్స‌వాలు ప్రారంభం

మ‌హా శివ‌రాత్రి ప‌ర్వ‌దినం పుర‌స్క‌రించుకుని దేశంలోని శైవ క్షేత్రాల‌న్నీ అంగ‌రంగ వైభ‌వంగా ముస్తాబయ్యాయి. ఏపీ, తెలంగాణ‌కు మ‌ధ్య‌న న‌ల్ల‌మ‌ల్లలో కొలువు తీరిన శ్రీ‌శైలంలో శివ‌రాత్రి బ్ర‌హ్మోత్స‌వాలు ఫిబ్ర‌వ‌రి 11న శ‌నివారం న‌భూతో న‌భ‌విష్య‌త్…
Read more...

Samatha Kumbh 2023 : దివ్య సాకేతం అంగ‌రంగ వైభోగం

శంషాబాద్ ముచ్చింత్ లోని దివ్య సాకేత క్షేత్రం భ‌క్త జ‌న సందోహంతో నిండి పోయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌తో పాటు దేశం న‌లుమూల‌ల నుంచి పెద్ద ఎత్తున భ‌క్త బాంధ‌వులు త‌ర‌లి వ‌చ్చారు. ఇక విదేశాలలో కూడా జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ…
Read more...

Samatha Kumbh 2023 : దివ్య సాకేతం భ‌క్త జ‌న సందోహం

జ‌గ‌త్ గురు శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయ‌ర్ స్వామి వారి ఆధ్వ‌ర్యంలో స‌మ‌తా కుంభ్ 2023 ఉత్స‌వాలు అంగ‌రంగ వైభ‌వోపేతంగా జ‌రుగుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి 2 నుంచి ప్రారంభ‌మైన ఈ ఉత్స‌వాలు ఈనెల 14 వ‌ర‌కు కొన‌సాగుతున్నాయి. తెలుగు…
Read more...

TTD Darshan : శ్రీ‌వారి భ‌క్తుల‌కు తీపి క‌బురు – టీటీడీ

శ్రీ‌వారి భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం. ప్ర‌పంచ వ్యాప్తంగా శ్రీ‌నివాసుడికి కోట్లాది మంది భ‌క్తులు ఉన్నారు. స్వామి, అమ్మ వార్ల‌ను ద‌ర్శించు కునేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు త‌ర‌లి వ‌స్తున్నారు. ఇక సెల‌వు,…
Read more...

Samatha Kumbh 2023 : దివ్య సాకేతం స‌హ‌స్ర‌ పారాయ‌ణం

శంషాబాద్ ముచ్చింత‌ల్ దివ్య సాకేతం భ‌క్త జ‌న‌సందోహంతో నిండి పోయింది. ఎక్క‌డ చూసినా భ‌క్త బాంధ‌వులు జై శ్రీ‌మ‌న్నారాయ‌ణ నామ స్మ‌ర‌ణతో మారు మ్రోగింది. జ‌గత్ గురువుగా వినుతికెక్కిన శ్రీ‌శ్రీ‌శ్రీ త్రిదండి రామానుజ చిన్న‌జీయ‌ర్ స్వామి వారి…
Read more...

Madhya Pradesh CM : రూ. 100 కోట్లతో ర‌విదాస్ ఆల‌యం

మ‌ధ్య‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రూ. 100 కోట్ల‌తో గురు ర‌విదాస్ ఆల‌యాన్ని నిర్మించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా మ‌త గురువు ర‌విదాస్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున భ‌క్తులు క‌లిగి…
Read more...