Breaking
- స్పీకర్ పై ఎమ్మెల్సీల కామెంట్స్ దారుణం
- ఓబీసీల కోసం తమిళనాడు అసెంబ్లీలో కీలక తీర్మానం
- పండుగ సీజన్ అమ్మకాలు రూ. 1.5 లక్షల కోట్లు
- ఆల్ ఇండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ ఎన్నికలపై దావా
- తమిళనాడులో టీవీకే వర్సెస్ డీఎంకే, అన్నాడీఎంకే
- బీజేపీ కార్యాలయాలు పరిష్కార కేంద్రాలు
- హైకోర్టు న్యాయమూర్తితో సక్సేనా ప్రమాణ స్వీకారం
- తన బాడీ లాంగ్వేజ్ పై సీఎం విజయ్ కామెంట్స్
- బీఆర్ఎస్ ఎమ్మెల్సీల తీరుపై అసెంబ్లీలో తీర్మానం
- క్రమశిక్షణే విజయానికి కీలకం : మహమ్మద్ అజారుద్దీన్
Browsing Category
Devotional
Devotional
Samatha Kumbh 2023 : దివ్య సాకేతంలో విష్ణు పారాయణం
శంషాబాద్ ముచ్చింతల్ లోని దివ్య సాకేతం మరోసారి భక్తుల సందోహంతో నిండి పోయింది. ప్రతి చోటా జై శ్రీమన్నారాయణ మూల మంత్రం వినిపిస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల దాకా , పామరుల నుంచి పండితుల దాకా అంతా భక్తిలో లీనమై పోయారు. దివ్య సాకేత…
Read more...
Read more...
Samatha Kumbh 2023 : వైభవోపేతం కళ్యాణోత్సవం
శంషాబాద్ ముచ్చింతల్ లోని దివ్య సాకేతం భక్తులతో నిండి పోయింది. ప్రతి చోటా జై శ్రీమన్నారాయణ మూల మంత్రం వినిపిస్తోంది. భక్తులు పారవశ్యంతో మునిగి పోయారు. కలియుగంలో భక్త బాంధవుడిగా వినుతికెక్కిన శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ…
Read more...
Read more...
Srisailam Shivaratri : బ్రహ్మోత్సవాలకు ‘మల్లన్న’ సిద్దం
భారత దేశంలో గుర్తింపు పొందిన శైవ క్షేత్రాలలో ఆంధ్ర ప్రదేశ్ లోని నల్లమల్లలో కొలువు తీరిన శ్రీశైలంలోని మల్లికార్జున స్వామి, పార్వతి శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్దమైంది. 9 లక్షల మందికి పైగా భక్తులు దర్శించు కుంటారని…
Read more...
Read more...
Samatha Kumbh 2023 : 11న విశ్వ శాంతి గీతా పారాయణం
జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శంషాబాద్ లోని ముచ్చింతల్ లో కొలువు తీరిన దివ్య సాకేతంలో సమతా కుంభ్ 2023 ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఈనెల 11న కీలకమైన కార్యక్రమానికి శ్రీకారం…
Read more...
Read more...
Samatha Kumbh 2023 : దివ్య సాకేతంలో కళ్యాణోత్సవం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సాకేత్ కుంభ్ 2023 ఉత్సవాలు అంగరంగ వైభవోపేతంగా జరుగుతున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి స్వామి వారి భక్తులు తరలి వచ్చారు ఉత్సవాలలో పాల్గొనేందుకు. నిర్వాహకులు…
Read more...
Read more...
Samatha Kumbh 2023 : అంగరంగ వైభోగం డోలోత్సవం
శంషాబాద్ లోని ముచ్చింతల్ వద్ద కొలువు తీరిన దివ్య సాకేతం క్షేత్రం జై శ్రీమన్నారాయణ మూల మంత్రంతో మారు మ్రోగుతోంది. ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు. పూజలలో నిమగ్నమై ఉన్నారు. లోక కళ్యాణం కోసం జగత్ గురువు శ్రీశ్రీశ్రీ…
Read more...
Read more...
Samatha Kumbh 2023 : దివ్య సాకేతం వసంతోత్సవం
శంషాబాద్ లోని ముచ్చింతల్ లో కొలువు తీరిన దివ్య సాకేతం క్షేత్రం భక్త జనసందోహంతో అలరారుతోంది. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలకు చెందిన భక్త బాంధవులు పోటెత్తారు. జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్…
Read more...
Read more...
Samatha Kumbh 2023 : దివ్య సాకేతం కళ్యాణ మహోత్సవం
శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో సమతా కుంభ్ 2023 ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. శంషాబాద్…
Read more...
Read more...
Magha Purnima 2023 : భక్తజనం గంగలో పుణ్య స్నానం
మాఘ పూర్ణిమ పర్వదినం పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఆలయాలు, పవిత్ర నదులన్నీ కోట్లాది మంది భక్తులతో నిండి పోయాయి. భక్త జనం పుణ్య స్నానంలో పునీతమయ్యారు. మరికొందరు పూజలలో మునిగి పోయారు. ఇక మాఘ పూర్ణిమ రోజున పవిత్రమైన…
Read more...
Read more...
Samatha Kumbh 2023 : ఘనంగా సమతా కుంభ్ ఉత్సవాలు
దివ్య సాకేతం మరోసారి జై శ్రీమన్నారాయణ తో మారు మ్రోగుతోంది. విశ్వ శాంతి కోసం ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జగత్ గురు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి ఆధ్వర్యంలో శంషాబాద్ లోని ముచ్చింతల్ ఆశ్రమంలో ఫిబ్రవరి 2 నుంచి…
Read more...
Read more...