Kishan Reddy : ఎవరెన్ని చేసిన సికింద్రాబాద్ నుంచి నాగెలుపును ఎవ్వరూ ఆపలేరు
Kishan Reddy : ఎన్ని కుట్రలు చేసినా లోక్సభ ఎన్నికల్లో తన గెలుపును ఎవరూ ఆపలేరని కేంద్రమంత్రి, తెలంగాణ భారతీయ జనతా పార్టీ నేత కిషన్రెడ్డి అన్నారు. ప్రజలు తనను మళ్లీ సికింద్రాబాద్ నుంచి పార్లమెంటుకు ఎన్నుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.
Read more...
Read more...