Browsing Tag

central minister

Minister Kishan Reddy : ఈ నెల 25 నుంచి వాజ్ పేయి గారి శతజయంతి వేడుకలు జరపాలి

Kishan Reddy : దివంగత ప్రధానమంత్రి అటల్‌ బిహారి వాజ్‌పేయి శతజయంతి కార్యక్రమాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.
Read more...

Minister Kishan Reddy : మాతృభాషను చిన్నచూపుగా చూడడంపై స్పందించిన కేంద్రమంత్రి

Kishan Reddy : ప్రాంతీయ భాషలను ప్రోత్సహించేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
Read more...

Minister Rajnath Singh : ఆ ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసే ప్రయత్నం చేస్తుంది

Rajnath Singh : రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు ప్రత్నించిందని విమర్శించారు.
Read more...

Minister Kishan Reddy : కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై భగ్గుమన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : ఇంతకాలం సైలెంట్‌గా తెలంగాణ బీజేపీ నేతలు.. ఒక్కసారిగా దూకుడు పెంచాడు. సరూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభ పెట్టి..
Read more...

Minister Kishan Reddy : సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనకు ఏమాత్రం తేడా లేదని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు.
Read more...

Kishan Reddy : సీఎం సాబ్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నల వర్షం కురిపించిన కేంద్ర మంత్రి

Kishan Reddy : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కలిశారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బీజేపీ పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులతో కలసి మోడీ దగ్గరకు వెళ్లారు కిషన్ రెడ్డి.
Read more...

Minister Ram Mohan : సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

Ram Mohan : ఎన్డీయే కూటమి ప్రభుత్వ హయాంలోనే వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
Read more...

Minister Bandi Sanjay : మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణ సర్కార్ పై భగ్గుమన్న కేంద్రమంత్రి

Bandi Sanjay : తెలంగాణ నుంచి మహారాష్ట్ర ఎన్నికల కోసం కాంగ్రెస్ డబ్బులు పంపిందని కేంద్ర మంత్రి, బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
Read more...

Minister Kishan Reddy : టీటీడీ బోర్డు నిర్ణయాలపై కేంద్రమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Kishan Reddy : టీటీడీ పాలక మండలి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. శ్రీవాణి ట్రస్టును రద్దు చేస్తూ ప్రకటన జారీ చేసింది. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది.
Read more...

Minister Kishan Reddy : రేవంత్ రెడ్డి సీఎంగా ఉండేది ఈ ఒక్క టర్మ్ మాత్రమే

Kishan Reddy : రేవంత్ రెడ్డి ఈ ఒక్క టర్మ్ మాత్రమే ముఖ్యమంత్రిగా ఉంటారని, అది కూడా ఆ పార్టీ నాయకులు ఆయనకు సహకారం అందిస్తేనే సీఎంగా కొనసాగుతారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.
Read more...