Breaking
- కుల గణనపై తీర్మానం చేయాలి : ఎంకే స్టాలిన్
- ఇరాన్ పై విరుచుకు పడిన అమెరికా
- ‘వికసిత్ భారత్’ సాధనకు ఆరోగ్యవంతులైన పౌరులే కీలకం
- హైదరాబాద్ లో ‘టీసీఎస్ – హైపర్ వాల్ట్’ ఏఐ డేటా సెంటర్
- కాంగ్రెస్ సర్కార్ కు రోజులు దగ్గర పడ్డాయి : కేటీఆర్
- 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ‘సింగరేణి’ రైలు
- పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు ఏపీ శ్రీకారం
- నాపై జైలులో విష ప్రయోగం చేశారు : సంజయ్ రౌత్
- మాజీ మంత్రి నెహ్రూపై దాడులు కక్ష సాధింపు కాదు
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
Browsing Category
Devotional
Devotional
శేష వాహనంపై రఘు రాముడు దివ్య దర్శనం
ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. తొలి రోజు రాత్రి శేషవాహనంపై శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రుడు భక్తులకు దివ్య దర్శనం ఇచ్చారు. ఈ వాహ నసేవను దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో…
Read more...
Read more...
రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి శోభా యాత్ర
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్బంగా శుక్రవారం శోభాయాత్ర ధూల్పేటలో ఘనంగా ప్రారంభం అయ్యింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుండి, శివారు ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ప్రజలు ఈ యాత్రలో పాల్గొనడానికి…
Read more...
Read more...
ఏఐ సాయంతో తిరుమలలో పెరిగిన దర్శనాలు
ఏఐ టెక్నాలజీ వినియోగించడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. సోమవారం ఆయన సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా కీలక సూచనలు చేశారు. ఏఐ టెక్నాలజీ వినియోగించడంతో అన్నింటా మంచి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. దీనికి…
Read more...
Read more...
మార్చి 30 నుండి శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో మార్చి 30 నుండి ఏప్రిల్ 01 తేదీ వరకు మూడు రోజులపాటు సాలకట్ల వసంతోత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమికి ముగిసేటట్లుగా ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు…
Read more...
Read more...
హనుమంత వాహనంపై శ్రీరాముడి తేజసం
తిరుపతి లోని శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంరగంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉదయం 8 గంటలకు స్వామివారు హనుమంత వాహనంపై అభయం ఇచ్చారు భక్తులకు. గజ రాజులు, వృషభాలు, అశ్వాలు ముందు కదులుతుండగా, భజన బృందాలు…
Read more...
Read more...
తిరుమల వీధుల్లో భక్తులతో మాట్లాడిన సిఎం
తిరుమలో శ్రీవారిని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తో పాటు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ముఖ్యమంత్రి భక్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాన్వాయ్ నుంచి దిగిన ఆయన కొద్దిసేపు కాలినడకన…
Read more...
Read more...
దేశానికే ఆదర్శంగా నిలిచేలా తిరుమలలో ఫుడ్ సేఫ్టీ చర్యలు
భక్తుల నమ్మకానికి చిన్నపాటి విఘాతం కూడా కలిగించకూడదని.. వారి నమ్మకాన్ని కాపాడేలా నిరంతరం కృషి చేస్తూనే ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ అధికారులను ఆదేశించారు. భక్తులకు నాణ్యమైన ప్రసాదాన్ని, తాగునీటిని అందించేందుకు టెక్నాలజీని…
Read more...
Read more...
అన్నమయ్య తొలి శతకం భక్తి మార్గానికి దివ్య మార్గదర్శకం
తెలుగు భక్తి సాహిత్యంలో అగ్రగణ్యులైన తాళ్ళపాక అన్నమాచార్యులు తొలి వాగ్గేయకారుడిగా విశిష్ట స్థానాన్ని పొందారని అన్నారు విశ్రాంతి తెలుగు ఆచార్యులు శ్రీ గిరిజా మనోహర్ బాబు. సంకీర్తనలలో భాగంగా రూపొందిన “తొలి శతకం” భక్తి, తత్వ, సాహిత్య పరంగా…
Read more...
Read more...
సర్వభూపాల వాహనంపై జగదభిరాముని అభయం
తిరుపతిలోని ప్రముఖ పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది శ్రీ కోదండ రామస్వామి ఆలయం. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు కొనసాగుతుండడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది కూడా స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.…
Read more...
Read more...
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా శ్రీవారి దర్శనానికి…
Read more...
Read more...