Breaking
- సీజేపీ కోసం అధికారిక ప్రతినిధుల నియామకం
- వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
Browsing Category
Business
Business
Satya Nadella : 2024 లో మైక్రోసాఫ్ట్ సీఈవో కు మైండ్ బ్లోయింగ్ ఇంక్రిమెంట్
Satya Nadella : గ్లోబల్ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల అమెరికాలో జూన్ నెలతో ముగిసిన ఆర్థిక సంవత్సరం 2024కి గానూ పెద్ద మొత్తంలో శాలరీ అందుకున్నారు.
Read more...
Read more...
Deepinder Goyal : బిలియనీర్ల జాబితాలో జొమాటో వ్యవస్థాపకుడు
Deepinder Goyal : ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫాం జోమాటో వ్యవస్థాపకుడు, సీఈఓ దీపిందర్ గోయల్ ఈరోజు బిలియనీర్ల క్లబ్ లో చేరారు.
Read more...
Read more...
Budget 2024 : ఈ బడ్జెట్ లో సామాన్యులకు ఆ పన్నుల్లో మినహాయింపా..?
Budget 2024 : నరేంద్ర మోదీ ప్రతిపాదనని ఎన్డీఏ ప్రభుత్వం వచ్చే నెలలో బడ్జెట్ను సమర్పించనుంది. బీజేపీతో పాటు కూటమి పార్టీల నుంచి 72 మంది క్యాబినెట్..
Read more...
Read more...
Narayanan Vaghul : ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ చైర్మన్ ‘నారాయణన్ వాఘుల్’ మృతి
Narayanan Vaghul : ఐసిఐసిఐ బ్యాంక్ మాజీ ఛైర్మన్ మరియు ఐసిఐసిఐ ఫైనాన్షియల్ గ్రూప్ వ్యవస్థాపక పితామహుడు నారాయణన్ వాఘూల్ ఈరోజు (మే 18) కన్నుమూశారు. గత రెండు రోజులుగా చికిత్స పొందుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో 88 ఏళ్ల వయసులో తుదిశ్వాస…
Read more...
Read more...
Air India : సిక్ లీవ్ అనంతరం విధుల్లో చేరిన ఎయిర్ ఇండియా సిబ్బంది
Air India : సామూహిక సిక్ లీవ్లో ఉన్న ఎయిర్ ఇండియా ఉద్యోగులు తిరిగి విధులకు చేరుకున్నట్లు ఎయిర్ ఇండియా అధికారులు ఆదివారం ప్రకటించారు. విమాన సర్వీసుల పునరుద్ధరణ జరుగుతోందని, ఈ నెల 14 నుంచి అన్ని సర్వీసులు యథావిధిగా నడుస్తాయని తెలిపారు.
Read more...
Read more...
Anand Mahindra : కోతుల భారీ నుంచి శిశువును కాపాడిన యువతికి ఆనంద్ మహీంద్రా గిఫ్ట్
Anand Mahindra : మన దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలలో ఒకరైన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు రకరకాల వీడియోలు, పోస్ట్లు క్రియేట్ చేస్తూ చాలా మందితో కనెక్ట్ అవుతున్నారు.
Read more...
Read more...
Anand Mahindra : మహీంద్రా విశ్వవిద్యాలయానికి 500 కోట్లు విరాళం అందించిన ఆనంద్ మహీంద్రా
Anand Mahindra : వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా మరియు అతని కుటుంబం మంగళవారం రూ. 500 కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. అయితే ఆనంద్ మహీంద్రా తన కుటుంబ సమేతంగా హైదరాబాద్లోని మహీంద్రా యూనివర్సిటీని నడిపిస్తున్న సంగతి తెలిసిందే.
Read more...
Read more...
Elon Musk : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పనితీరుపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు
Elon Musk : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మానవ మేధస్సును మించిపోయింది. చాలా క్లిష్టమైన ప్రశ్నలు మరియు సవాళ్లు పరిష్కరిస్తుంది. మానవ మేధస్సుతో పోటీపడుతున్న AI అనే అంశంపై శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు.
Read more...
Read more...
Chandra Babu Naidu : ఐటీ రంగంలో తెలుగోళ్లు టాప్
Chandra Babu Naidu : బెంగళూరు - ఏ దేశానికి వెళ్లినా తెలుగు వారు ఉంటారని కీలక వ్యాఖ్యలు చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. గురువారం బెంగళూరులో టీడీపీ ఐటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
Read more...
Read more...
Foxconn Provide : ఫాక్స్ కాన్ ఏర్పాటుతో ఉపాధి
Foxconn Provide : హైదరాబాద్ - తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పాలసీలు మారడం లేదు. గత సర్కార్ లో ఐటీ, పరిశ్రమల పరంగా కీలక పాత్ర పోషించిన ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ ప్రస్తుతం రేవంత్ రెడ్డి ఇలాఖాలో కొలువు తీరడం విస్తు…
Read more...
Read more...