Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Literature
LITERATURE
Annie Ernaux : అన్నీ ఎర్నాక్స్ కు సాహిత్యంలో నోబెల్
ప్రపంచంలోనే అత్యున్నతమైన అవార్డుగా పరిగణించే నోబెల్ ప్రైజ్ సాహిత్య విభాగంలో గురువారం ప్రకటించింది స్వీడిష్ కు చెందిన నోబెల్ సంస్థ. 2022 సంవత్సరానికి గాను నోబెల్ అవార్డుకు సంబంధించి సాహిత్యంలో విశేషమైన కృషి చేసినందుకు గాను ఫ్రెంచ్…
Read more...
Read more...
Yuva 2.0 Scheme : యువ రచయితల కోసం పథకం
దేశంలో యువ రచయితలకు కొదువ లేదు. నిత్యం వినూత్నంగా ఆలోచించే దేశాధినేతల్లో ఒకరిగా గుర్తింపు పొందారు దేశ ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీ. వారిలో ఉన్న ప్రతిభా పాటవాలను వెలికి తీసి మరింత ప్రోత్సహించేందుకు గాను కేంద్ర…
Read more...
Read more...
JMI Gandhi Books List : జామియా ఇస్లామియాలో గాంధీ పుస్తకాలు
మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ 153వ జయంతి సందర్భంగా జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) కీలక ప్రకటన చేసింది. మహాత్ముడిపై 1500 కంటే ఎక్కువ పుస్తకాల జాబితాను ఏర్పాటు చేసింది. గాంధీ జయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించింది.…
Read more...
Read more...
Venkaiah Naidu : నరేంద్ర మోదీ పనితీరు సూపర్ – వెంకయ్య
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పనితీరు అద్భుతంగా ఉందంటూ ప్రశంసలతో ముంచెత్తారు మాజీ భారత రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు.
మోదీకి సంబంధించిన 86 అంశాలతో కూడిన పుస్తకాన్ని వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఉప…
Read more...
Read more...
Tanikella Bharani : తనికెళ్ల భరణికి లోక్ నాయక్ అవార్డు
ప్రముఖ తెలుగు సినీ నటుడు, రచయిత, దర్శకుడు, గాయకుడు తనికెళ్ల భరణికి అరుదైన పురస్కారం లభించింది. ఈ మేరకు భరణికి లోక్ నాయక్ ఫౌండేషన్ వార్షిక సాహిత్య అవార్డుకు ఎంపిక చేసినట్లు లోక్ నాయక్ ఫౌండేషన్ నిర్వాహకుడు , ఏపీ అధికార…
Read more...
Read more...
YS Jagan : తెలుగు భాషకు ఆద్యుడు గిడుగు
తెలుగు భాషకు పట్టం కట్టిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు అంటూ కొనియాడారు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి. ఇవాళ ఆయన జయంతి సందర్భంగా గిడుగు చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకు్నారు.
ఆనాటి ఆంగ్లేయుల కాలం నుంచి నేటి దాకా…
Read more...
Read more...
P Sainath The lost Heroes : సామాన్యులు సమర యోధులు
భారతీయ ప్రచురణ, ప్రసార మాధ్యమంలో పాలగుమ్మ సాయినాథ్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఆయన రాసిన ఎన్నో అంశాలు దేశ ప్రజలనే కాదు యావత్ ప్రపంచాన్ని విస్తు పోయేలా చేశాయి.
ఈ సాయినాథ్ తెలుగువాడు. ఇది పక్కన పెడితే ఆయన గతంలో రాసిన…
Read more...
Read more...
Shashi Tharoor : సల్మాన్ రష్డీపై దాడి బాధాకరం – థరూర్
న్యూయార్క్ వేదికగా ప్రసంగిస్తున్న సమయంలో 75 ఏళ్ల ప్రముఖ రచయిత సల్మాన్ రష్డీపై దాడి జరిగింది. ఆయనపై ఇరాన్ మత గురువు ఆయతుల్లా ఖొమేనీ 33 ఏళ్ల కిందట 1989లో ఫత్వా జారీ చేశాడు.
రష్డీ తల తీసుకు వస్తే భారీ బహుమతి…
Read more...
Read more...
Salman Rushdie Fatwa : సల్మాన్ రష్డీపై ఫత్వాకు 33 ఏళ్లు
భారతీయ మూలాలు కలిగిన రచయిత సల్మాన్ రష్డీపై విధించిన ఫత్వాకు సరిగ్గా 33 ఏళ్లవుతోంది. ఫిబ్రవరి 14, 1989లో ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతుల్లా రుహోల్లా ఖొమేనీ ఇస్లాంను అవమానించాడంటూ ఫత్వా జారీ చేశాడు.
సల్మాన్ రష్డీ ది సాటనిక్…
Read more...
Read more...
Shashi Tharoor Award : శశి థరూర్ కు అరుదైన గౌరవం
కేరళకు చెందిన శశి థరూర్ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. మోస్ట్ పాపులర్ పొలిటిషియన్. అంతే కాదు మంచి వక్త. అద్భుతమైన రచయిత.
భారత దేశంలో అత్యున్నతమైన, ఎన్నదగిన రచయితలలో ఒకరుగా పేరొందారు. కాంగ్రెస్ పార్టీలో…
Read more...
Read more...