Breaking
- రేపు సింగపూర్కు సీఎం చంద్రబాబు నాయుడు
- రాహుల్ విధానం ఇండియా కూటమికి సరిపోదు
- యువత ఉపాధి కోసం జాబ్ మేళాలు
- 40 ఏళ్ల తర్వాత తలైవాతో హృతిక్ రోషన్
- ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకం..సుప్రీం
- డీజిల్ పొదుపు పాటించాలి ఆర్టీసీని గట్టెక్కించాలి
- రాజధాని అమరావతిలో వేగంగా నిర్మాణాలు
- చంద్రప్రభ వాహనంపై శ్రీ వేణుగోపాల స్వామి
- జైపూర్ పవర్ ప్లాంట్ ఒప్పందంపై హరీష్ రావు ఫైర్
- షబ్బీర్ అలీపై గడ్డం ఇందుప్రియా రెడ్డి ఫైర్
Browsing Category
Literature
LITERATURE
Venkaiah Naidu : ప్రజాస్వామ్యంలో మీడియా కీలకం
ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా అత్యంత కీలకమన్నారు. ప్రభుత్వాలకు ప్రజలకు మధ్య వారధిగా పని చేయాలని సూచించారు.
ప్రజా సమస్యలను నిష్పక్షపాతంగా వెలికి తీయాల్సిన బాధ్యత…
Read more...
Read more...
Arundhati Roy : ప్రమాదంలో ప్రజాస్వామ్యం
ప్రముఖ రచయిత్రి అరుంధతీ రాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో ప్రజాస్యామ్యం ప్రమాదంలో పడిందని పేర్కొన్నారు. ఆమె కరణ్ థాపర్ తో వివిధ అంశాలపై స్పందించారు.
ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజు రోజుకు మోదీ…
Read more...
Read more...
AP High Court : నాటకం నిషేధం హైకోర్టు ఆగ్రహం
ఏపీ హైకోర్టు చింతామణి నాటకాన్ని నిషేధించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది. ఒక పాత్ర వల్ల ఇబ్బంది కలుగుతుందని మొత్తం నాటకానికి మంగళం పాడాలని అనుకుంటే ఎలా అని సీరియస్ అయ్యింది.
ఒక వేళ ఆ పాత్ర వల్ల ఎవరివైనా మనోభావాలు దెబ్బ…
Read more...
Read more...
Bharath Bhushan : ఫోటోగ్రాఫర్ భరత్ భూషణ్ ఇక లేరు
=తెలంగాణ మరో అరుదైన కళాకారుడిని కోల్పోయింది. కొన్ని గంటల తేడాలో ఇద్దరు దిగ్గజాలు లేక పోవడం బాధాకరం. కవి, రచయిత ఎండ్లూ సుధాకర్ మరణం నుంచి కోలుకోక ముందే విషాద వార్త వినాల్సి వచ్చింది.
తెలంగాణ అస్తిత్వాన్ని, బతుకుని తన…
Read more...
Read more...
KCR Mogulaiah : పద్మశ్రీ ‘మొగులయ్య’కు కోటి నజరానా
అంతరించి పోతున్న కిన్నెర వాయిద్యానికి ఎనలేని గుర్తింపు తీసుకు వచ్చిన కళాకారుడు కిన్నెర మొగులయ్యను ప్రత్యేకంగా అభినందించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.
ఉద్యమకారుడే కాదు సాహితీ, కళా పిపాసి అయిన కేసీఆర్ మరోసారి తన ఉదారతను…
Read more...
Read more...
Yendluri Sudhakar : కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూత
తెలుగు సాహిత్యంలో మరో తార రాలి పోయింది. కవిగా, రచయితగా, ఆచార్యుడిగా పేరొందిన ఎండ్లూరి సుధాకర్ ఇవాళ కన్ను మూశారు. ఆయన మరణం తెలంగాణ ప్రాంతానికి తీరని లోటు.
నిజామాబాద్ లోని పాములబస్తిలో 1959 జనవరి 21న జన్మించారు. కేంద్ర…
Read more...
Read more...
Garikapati Narasimha Rao : గరికపాటి మహా ఘనాపాఠి
అవధానిగా తెలుగు వారి లోగిళ్లలో ప్రతి ఒక్కరినీ తన వాక్పటిమతో అలరిస్తూ వస్తున్న గరకిపాటి నరసింహారావుకు అరుదైన పురస్కారం లభించింది.
ఇవాళ భారత ప్రభుత్వం అత్యున్నత అవార్డు పద్మశ్రీకి ఎంపిక చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం…
Read more...
Read more...
#SankaraNarayana : తెలుగు వారికి హస్త భూషణం >b>శంకర నారాయణ నిఘంటువు>
Handicraft for Telugu people Shankara Narayana Dictionary
Read more...
Read more...
#UgadiContest : ఉగాది బాలల కథల పోటీకి ఆహ్వానం
Ugadi Contest : ఉగాది పర్వదిన సందర్భంగా బాలల్లో సాహిత్య అభిరుచి పెంపొందించి, తద్వారా వారిలో దాగివున్న సృజనాత్మకతను వెలికితీయాలనే ఉదేశ్యం తో సిద్దిపేట జిల్లా లోని ప్రభుత్వ ,మోడల్ ,రెసిడెన్షియల్ మరియు ప్రయివేటు
Read more...
Read more...