Breaking
- భారతీయ భాషల కోసం ‘బోధన్ ఏఐ’ మోడల్స్
- టాటా కెమికల్స్ కార్యకలాపాలు నిలిపి వేయాలి
- నీలగిరి టీ సాగుపై ‘ఎల్ నినో’ ప్రభావం
- చిత్ర పరిశ్రమలో ఏది సక్సెస్ అవుతుందో చెప్పలేం
- రేపటి నుంచి బిగ్ బాస్ 10 రియాల్టీ షో
- హెలికాప్టర్ నుంచి చూస్తే కరువు తెలుస్తుందా
- పీఆర్సీ, డీఏ బకాయిలపై సీఎం ఫోకస్
- ప్రధాని అభ్యర్థిగా విజయ్ అంశంపై నో కామెంట్
- 26న ఐక్యరాజ్య సమితి సాధారణ సభ
- బీజేపీ రైతుల గురించి మాట్లాడటం విడ్డూరం : సీఎం
Browsing Category
Culture
Culture
‘తమిళ తల్లి ప్రార్థన గీతం’పై తమిళనాడు తీర్మానం
తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు, విశ్వ విద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, ఇతర ప్రజా సంస్థలలో కార్యక్రమాలు ప్రారంభమయ్యే ముందు తమిళ్ తాయ్ వాళ్తు గీతాన్ని…
Read more...
Read more...
శ్రీ కోదండ రామాలయంలో వైభవంగా పవిత్ర సమర్పణ
తిరుపతి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి…
Read more...
Read more...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను దృష్టిలో ఉంచుకుని తిరుమలలో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణ , బందోబస్తు ఏర్పాట్లను ముందస్తుగా పటిష్టం చేయాలని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశించారు. ఈ మేరకు పోలీసు అధికారులు ప్రత్యేక…
Read more...
Read more...
బోనాల ఉత్సవాల్లో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బోనాల పండుగ ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో ఇప్పటికే ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దినసరి సీతక్క పాల్గొన్నారు. సికింద్రాబాద్ లోని…
Read more...
Read more...
25 ఏళ్ల సిలికాన్ ఆంధ్ర ప్రయాణం అద్భుతం
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో జరిగిన సిలికాన్ఆంధ్ర రజతోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు తెలిపారు బీజేపీ నేత పి. మురళీధర్ రావు. రెండు రోజుల పాటు జరిగిన ఈ వేడుకలు స్వచ్ఛంద సేవ, సాంస్కృతిక నిబద్ధత,…
Read more...
Read more...
భక్తుల రద్దీతో శ్రీశైలంలో దర్శన వేళల్లో మార్పులు
శ్రీశైలంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామిని దర్శించు కునేందుకు భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం దర్శన వేళల్లో మార్పులు చేపట్టింది దేవాలయ పాలక మండలి. ఈ మేరకు కీలక ప్రకటన…
Read more...
Read more...
సిద్ది వినాయక గుడిలో ప్రతి ఏటా రూ. 18 కోట్ల అపహరణ
మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) పార్టీ అధ్యక్షుడు రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. మరాఠా లోని సిద్ధి వినాయక ఆలయంలో ఏటా రూ. 18 కోట్ల మేర నిధుల అపహరణ జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు.…
Read more...
Read more...
సికింద్రాబాద్లో ఘనంగా బోనాల వేడుకలు
తెలంగాణకే తలమానికంగా నిలిచిన సికింద్రాబాద్ లోని శ్రీ మహంకాళి అమ్మ వారి బోనాలు ప్రారంభం అయ్యాయి. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ. ఇప్పటికే ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేసింది. ఇదిలా ఉండగా పూలు, విద్యుత్ దీపాలతో…
Read more...
Read more...
శ్రీ పద్మావతీ ఆలయంలో విశేష ఉత్సవాలు
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుచానూరు శ్రీపద్మావతీ అమ్మ వారి ఆలయం , అనుబంధ ఆలయాలలో ఆగస్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. ఇందుకు సంబంధించిన ఉత్సవాల వివరాలను ఇవాళ…
Read more...
Read more...
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, నవరాత్రి బ్రహ్మోత్సవాలు, పెరటాసి శనివారాల సందర్భంగా తిరుమల, తిరుపతికి అధిక సంఖ్యలో విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ జేఈవో…
Read more...
Read more...